Accident | కర్ణాటకలోని చిక్బళ్లాపూర్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ఆమని గోపాలకృష్ణ చెరువులో పడిపోయింది. ఈ �
Kanpur | ఉత్తరప్రదేశ్ కాన్పూర్ (Kanpur)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి చదువుతున్న ఓ యువకుడు స్కూటీపై అతివేగంగా వెళ్తూ.. ఆటో (auto)ను క్రాస్ చేసే క్రమంలో అదుపుతప్పి కిందపడిపోయాడు.
Kerala Doctor Ends Life | కెనడాలో చదువుతున్న భారతీయ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కుమారుడి మరణం గురించి తెలుసుకున్న డాక్టరైన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో తీవ్ర విషాదం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ బస్సు.. బస్టాండ్ 12వ ప్లాట్ ఫాం మీదికి వేగంగా దూసుకురావడంతో ముగ్గురు అకడికకడే మృతిచెందారు. మరో మహిళ, చిన్నారి తీవ్రంగా గా
దేశంలో రోడ్డు ప్రమాదాలు లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయాలపాలయ్యారు.
దసరా పండుగను కుటుంబీకులతో కలిసి ఆనందంగా జరుపుకొందామనుకున్న వారి ఆశ అలాగే ఉండిపోయింది. సంతోషంగా స్వగ్రామాలకు బయల్దేరిన వారి ప్రాణాలు రోడ్డుప్రమాదంలో గాలిలో కలిసిపోయాయి. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతిచెం�
ఢిల్లీ నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. కొంతమంది దుండగులు ఓ ట్యాక్సీ డ్రైవర్ కారును దొంగలించే ప్రయత్నం చేయగా, వాహనానికి అడ్డుగా నిలిచిన డ్రైవర్ను అదే కారుతో ఢీకొట్టి ప్రాణాలు బలిగొన్నారు. కారు ముందు �
inister Gangula | ప్రజల్ని తన సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకునే మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) మరోసారి తన ప్రేమ గుణాన్ని చాటుకున్నారు. కరీంనగర్లో తన వ్యక్తిగత కార్యాలయ ప్రజా సంబంధాల అధికారి అనంతుల రమేష్ గాయపడగా బిజీ షె�
Road Accident | ములుగు జిల్లా జంగాలపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేయూ విద్యార్థులు ప్రయాణిస్తున్న ఓ కారు వేగంగా వచ్చి సెంట్రల్ లైటింగ్ పోల్ను ఢీకొట్టడంతో ఆగివున్న లారీ కిందకు దూసుకెళ�
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని అర్లి(టి) గ్రామానికి చెందిన గొల్లి వైభవ్ యాదవ్(23), అదే గ్రామానికి చెందిన కారు యజమాని, డ్రైవర్ షేక్ సల్మాన్(26)లతో కలిసి ఆరుగురు బ్యాంకు ఉద్యోగులు మహారాష్ట్ర పర్యాట�
Balcony Collapse | ఉత్తరప్రదేశ్ మధురలోని బాంకే బిహారీ ఆలయ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. దుసాయిట్ ప్రాంతంలో మూడంతస్తుల పాత భవనం బాల్కని కూలి ఐదుగురు మృతి చెందారు. 12 మంది వరకు గాయపడ్డారని జిల్లా కలె
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలు బెల్లంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంటున్న క్రమంలో ఎస్-3