బైక్పై బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా.. కంటైనర్ ఢీకొట్టడంతో తల్లీ కొడుకులు మృతి చెందిన ఘటన ఆదివారం జిల్లా కేంద్రంలోని అటవీశాఖ చెక్పోస్టు వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో కుటుంబ పెద్ద తీవ్రగాయాలతో బయటపడగా,
Khammam | ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవారం వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి కుప్పకూలింది. కాంక్రీట్ పోస్తుండగా ఒక్కసారిగా బ్రిడ్జి స్లాబ్ కూలింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు బ్రిడ్జిపై నుంచి దూకి ప్రాణా
పుట్టువెంట్రుకలు ఇచ్చి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రం సమీపంలోని కంబాలపల్లి గ్రామం వద్ద ఆదివారం రాత్ర
Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా
జగిత్యాల జిల్లా (Jagtial) మెట్పల్లి మండలం వెంకటరావుపేటలో పెను ప్రమాదం తప్పింది. డీజిల్ లోడ్తో వెళ్తున్న ట్యాంకర్ (Diesel Tankar) వెంకటరావుపేట వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టింది.
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో (KPHB) ఉన్న ఫోరం మాల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్లో దూసుకొచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది (Accident).
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Chhattisgarh | కొత్తగూడెం క్రైం: ఛత్తీస్గఢ్లో కూంబింగ్ ఆపరేషన్కు వెళ్లి వస్తున్న జవాన్ల వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది జవాన్లు గాయపడ్డారు. కాంకేర్-నారాయణపూర్ జిల్లాల సరిహద్దులోని దండకారణ్యంలో కూం�
Breaking News | మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు
Truck carrying train coach accident | రైలు బోగిని తరలిస్తున్న ట్రాలీ లారీ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ వాహనం ప్రమాదానికి గురైంది. (Truck carrying train coach accident) ఈ నేపథ్యంలో ట్రాలీ లారీపై ఉన్న రైలు కోచ్ ఒక పక్కకు ఒరిగిపోయింది. దీనిని చూసేంద
Accident | తిరుమల (Accident)ఘాట్రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. తిరుమల నుంచి తిరుపి వచ్చే మొదటి ఘాట్రోడ్డులో 27వ మలుపు వద్ద రైలింగ్ను కర్ణాటక భక్తుల (Karnataka Devotees) వాహనం ఢీకొట్టింది.
AP News | అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గార్లదిన్నె మండలం కల్లూరు దగ్గర శనివారం తెల్లవారుజామున బియ్యం లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో
Venezuela | వెనెజులాలో (Venezuela) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 17 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొనడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు.