జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. కోరుట్ల మండలం వెంకటాపురం వద్ద ఆగి ఉన్న లారీని ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకువస్తున్నది. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ పథకం కింద రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స �
Telangana | అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి మృతిచెందాడు. వాటర్ జెట్స్కీ ప్రమాదంలో కాజీపేటకు చెందిన పిట్టల వెంకట రమణ (27) ప్రాణాలు కోల్పోయాడు. మరో రెండు నెలల్లో చదువు పూర్తయ్యి ఇండియాకు తిరిగొస్తాడని ఎదురుచూస
భారత వైమానిక దళానికి చెందిన తేలికపాటి యుద్ధవిమానం ‘తేజస్' రాజస్థాన్లోని జైసల్మేర్లో మంగళవారం కూలిపోయింది. శిక్షణా కార్యక్రమాల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన తేజస్ య
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.
Accident | సిద్దిపేట (Siddipet) జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది (Accident). రాజీవ్ రహదారిపై డివైడర్ను ఢీ కొట్టిన కారు పల్టీలు కొడుతూ మరో కారును బలంగా ఢీ కొట్టింది.
Jan Vishwas Yatra | బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ చేపట్టిన జన్ విశ్వాస్ యాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. పూర్నియా బెలౌరిలో తేజస్వీ యాదవ్ ఎస్కార్ట్లోని వాహనం అదుపు తప్పి కారును ఢీకొట్టింది.
బీహార్లోని (Bihar) కైమూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. ఎనిమిది ప్రయాణికులతో ససారామ్ నుంచి వారణాసి వెళ్తున్న ఓ కారు.. దేవ్కాళి గ్రామం వద్ద జాత
వైరా మండలంలోని పలు గ్రామాల మధ్య రహదారులు పూర్తిస్థాయిలో దెబ్బతిన్నాయి. రెబ్బవరం - ఖానాపురం, గన్నవరం మీ దుగా నెమలి వరకు నిత్యం వేలాదిగా భారీ వాహనాలు తిరుగుతుంటాయి.
కంటోన్మెట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) పటాన్చెరూ వద్ద ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Accident | రిక్షాపైకి బస్సు దూసుకెళ్తే బస్సులోని 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వినడానికి విచిత్రంగా ఉన్నా.. వాస్తవంగా ఇది జరిగింది. ఓ రిక్షావాలా ఇనుప చువ్వల లోడ్ తీసుకుని రోడ్డుపై వెళ్తున్నాడు. వెనుక నుంచి వేగంగ�
మమ్మీ కాలేజీకి వెళ్లొస్తానంటూ సంతోషంగా బయలు దేరిన డిగ్రీ విద్యార్థిని అంతలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిన కాసేపటికే లారీ ఢీకొని మృత్యుఒడికి చేరింది. ఇంటి నుంచి సంతోషంగా వెళ్లిన బ�
ములుగు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వరుసగా వాహన ప్రమాదాలు జరుగుతున్నా యి. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.
ప్రమాదమని తెలిసినా కొందరు వాహనదారులు పరిమితికి మించి సామగ్రిని తరలిస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. కరీంనగర్ బస్టాండ్ ఎదుట కేవలం ఇద్దరిని మోసుకెళ్లే టూవీలర్పై ఓ వ్యక్తి ఇలా నాలుగు భారీ సంచుల�
శ్రీరాంపూర్ ఓసీపీలో జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడు మొగిళి శ్రీకాంత్కు తీవ్ర గాయాలై కుడికాలు కోల్పోయాడు. కార్మికుల కథనం ప్రకా రం.. ఓసీపీలో మట్టి తవ్వకాలు, తరలింపు జరుగుతుండగా.. బుధవారం తెల్లవా