ఇదంతా 24 గంటల క్రితం జరిగిన ముచ్చట. ప్రస్తుతం ఆ రూట్లో యధావిధిగా రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రమాదం అనంతరం ఫన్సిడేవా వద్ద రైల్వే ట్రాక్పై చెల్లాచెదురుగా పడిపోయిన బోగీలను సిబ్బంది యుద్ధప్రాతిపదికన తొలగిం�
ప్రమాదవశాత్తు ప్రహరీ కూలి ముగ్గురు కూలీలు మృతి చెందారు. గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో నందిని దవాఖాన సమీపంలో నూతన భవనం నిర్మిస్తున్నారు.
పాదయాత్రగా వెళ్తున్న సాధువులపైకి డీసీఎం వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఎన్హెచ్-44పై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది.
Accident | సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కంది దగ్గర జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారును రెండు లారీలు ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా.. ఒక బాలుడు మాత్రం కారు
Accident | రాజస్థాన్ (Rajasthan)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీ - ముంబై ఎక్స్ప్రెస్వేపై ఓ ట్రక్కు కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
బుధవారం కేసీఆర్ రోడ్షోకు వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూర్ సమీపంలో కుక్క అడ్డం రావడంతో ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదం�
Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది (Accident). వేగంగా వెళ్తున్న కారు ట్రైలర్ ట్రక్కును బలంగా ఢీ కొట్టింది (car rams trailer truck). ఈ ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు.
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్పై (Rahel) మరో కేసు నమోదయింది. రెండు నెలల క్రితం ప్రజా భవన్ ముందు బారికేడ్లను ఢీకొట్టిన కేసులో అరెస్టయిన రాహెల్ను.. రెండేండ్ల క్రిత జూబ్లీహిల్స్లో జరిగిన రోడ్డ�
రాజేంద్రనగర్ వద్ద ఓఆర్ఆర్పై (ORR) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓఆర్ఆర్పై వేగంగా దూసుకొచ్చిన కారు హిమాయత్సాగర్ (Himayat Sagar) సమీపంలో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ఐద�
Man Kills woman Friend | ఒక వ్యక్తి తన స్నేహితురాలిని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆమె కారులో పారిపోయాడు. అయితే రోడ్డు ప్రమాదానికి గురైన అతడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.
రోడ్డు ప్రమాదంలో 15 ఏండ్ల బాలుడు మరణించాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కిషన్బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ యాకూబ్ ఖాన్ డ్రైవర్గా పనిచేస్తున్�