Helicopter Crashes | మహారాష్ట్రలో పుణే జిల్లా పౌరీ ప్రాంతంలో శనివారం హెలికాప్టర్ కూలిపోయింది. ముంబయి నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో హెలికాప్టర్ కూలింది. ఇందుకు కారణాలు తెలియరాలేదు.
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. పేలుడు ధాటికి గోడతోపాటు మొదటి అంతస్తు స్లాబ్ కూలడంతో శిథిలాల కింద చాలామంది నలిగిపోయారు. ద�
AP News | అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం అచ్యుతాపురం ఫార్మా సెజ్లో రియాక్టర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు దాదాపు 14 మంది మరణించారు. మరో 50 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రత భారీగా �
ఉత్తరప్రదేశ్లోని ఇటావా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. రాయ్బరేలి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఇటావా వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో ఏడుగ
Rahul Gandhi | ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్లోని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జరిగిన ప్రమాదంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. బేస్మెంట్లో నీటి ఎద్దడి కారణంగా ముగ్గురు విద్యార్థులు మృతికి సంత�
మృత్యువులా దూసుకొచ్చిన లారీ ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన భర్త కోసం ఇద్దరు పిల్లలతో ఎదురుచూస్తున్న ఓ మహిళపై వేగంగా వెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ చక్రాల కింద నలిగి తల్లీకూతుళ్లు మరణించగా.. నాలుగేళ�
bus collides with truck | అహ్మదాబాద్ - వడోదరా ఎక్స్ప్రెస్ హైవేపై (Ahmedabad - Vadodra Express Highway) సోమవారం తెల్లవారుజామున ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టింది (bus collides with truck). ఈ
విహార యాత్రలో విషాదం చోటుచేసుకున్నది. హైదరాబాద్ (Hyderabad) పాతబస్తిలోని ఛత్రినాక నుంచి యాత్రికులతో బయల్దేరి ఒడిశా వెళ్లిన ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. దీంతో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెంద�
హనుమకొండ (Hanamkonda) జిల్లా కమలాపూర్లో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రంలో యూ టర్న్ తీసుకుంటున్న స్కూల్ బస్సును కారు ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగు�
యాక్సిడెంట్ కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు కూతురు మాధురి అరెస్ట్ అయ్యారు. చెన్నైలోని బిసెంట్నగర్లోని కళాక్షేత్ర కాలనీ సమీపంలో ఎంపీ కూతురు మాధురి నడుపుతున్న కారు ఫుట్పాత్పై దూసు�
Tragedy | ప్రమాదాలు ఏ వైపు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి దాపురిస్తుంది. విద్యార్థి బ్యాగ్ ప్రమాదవశాత్తు లారీ హుక్కు తగిలి దుర్మరణం చెందిన విషాద ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.