వరంగల్ జిల్లా మామునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల �
Telangana | వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇనుప స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రెండు ఆటోలను వెనుక నుంచి ఢీకొట్టింది. అనంతరం రోడ్డుపై బోల్తా పడింది. ఈ క్రమంలో లారీలోని ఐరన్ రాడ్లు ఆటోలప�
నగరంలోని బంజారాహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఫుట్పాత్పైకి దీసుకెళ్లింది. దీంతో ఓ వ్యక్తి మరణి�
Rajahmundry Airport | ఏపీలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త టెర్మినల్ భవన పనులు జరుగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో కార్మికులు క్షేమంగా బయటపడ్డారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి (Uttam Kumar Reddy) ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని కార్లు ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి. దీంతో కాన్వాయ్లోని ఎనిమిది కార్ల ముందు భాగాలు, బానెట్లు ధ్వంసమయ్యాయి.
ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి చోటుచేసుకున్నది. డీసీఎం వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడటంతో రోడ్డుపై నడుస్తున్న.. అందులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరు ద్విచక్రవాహనాలు �
భారత్ మాల రోడ్డు టి ప్పర్ కింద పడి మృతిచెందిన దావీద్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు పట్టణంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో ఆం దోళనకు దిగారు. శనివారం రాత్రి అయిజ మండలంలోని వెంకటాప�
నిర్మల్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో (Accident) ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు మృతిచెందారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా మావడ మండలం బూర్గుపల్లి వద్ద జా�
పండుగ కు ఇంటికి వచ్చి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లా రాయగిరి వద్ద చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి.. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండలం గాంధీపురం శివారు వెంకటాపురం
ఒకరి నిర్లక్ష్యపు డ్రైవింగ్కు ఓ యువకుడు (Accident) బలయ్యాడు. మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది. నవీ ముంబైలోని తలోజా ఎంఐడీసీ వద్ద రోడ్డుకు అపసవ్య దిశలో ఓ మహిళ, యువకుడు నడుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చ
హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి (Accident) గురైంది. శబరిమల ఘాట్ రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతించారు. స్వాములు తీవ్రంగా గాయపడ్డా�
స్నేహితుడి కొడుకును చూసేందుకు వెళ్లి వస్తూ ఆ ఇద్దరు స్నేహితులు అనుకోని రీతిలో మృత్యుఒడికి చేరారు. ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుతారనేలోపే రోడ్డుపై ఆగి ఉన్న లారీ ఢీకొని ప్రాణాలు కోల్పోయారు. తండ్రులను కోల్ప�
Tragedy | కేరళలో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లయిన 15 రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ వధూవరులు దుర్మరణం చెందారు. శబరిమలకు వెళ్తున్న అయ్యప్ప భక్తుల బస్సును కారు ఢీకొట్టడంతో నవ దంపతులు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.