Hyderabad | దుండిగల్, ఏప్రిల్ 5: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పక్కనే ఉన్న మోడీ లోకి దిగడంతో ముందు చక్రాల ఎక్సెల్ విరిగింది. ఈ ఘటనలో బస్సు ముందు టైర్లు రెండు ఊ డిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది వరకు ప�
Hyderabad | ఔటర్ రింగ్ రోడ్డుపై మినీ వ్యాన్ బోల్తా పడింది. అతి వేగంతో వస్తున్న మినీ వ్యాన్ టైర్ అకస్మాత్తుగా పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో మినీ వ్యాన్లో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
SLBC Tunnel | ఎస్ఎల్బీసీ టన్నెల్లో 37వ రోజు రెస్కూ ఆపరేషన్ కొనసాగుతోంది. మిగతా ఆరుగురి ఆచూకీ కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక బృందాల ఉన్నతాధికారులతో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్
సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మహంకాళి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున భారీ కంటైనర్ను రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు వెనుక నుంచి ఢీకొట్టాయి. విజయవాడ ను
వరి పొలంలో పనులు చేసేందుకు వచ్చిన కూలీలపైకి లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. అదుపు తప్పి తమవైపే వేగంగా వస్తున్న వాహనం నుంచి తప్పించుకు నేందుకు పరుగు తీసినా అందులోని పత్తి గింజల బస్తాలు మీద పడి ఊపిరాడ
హైదరాబాద్లోని జవహర్నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆడుకుంటుండగా పొరపాటున నాలుగేళ్ల బాలుడు వేడి నీటిలో పడిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఒకవైపు మద్యం మత్తు.. మరోవైపు అతివేగం.. ఫలితంగా అదుపుతప్పిన ఓ ద్విచక్రవాహనం చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స�
కాశీయాత్రలో విషాదం నెలకొంది. హైదరాబాద్లోని అల్లాపూర్ నుంచి కాశీ యాత్రకు బయల్దేరిన 12 మందిలో ఒకరు మృతి చెందగా.. 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ నెల 21న నాగపూర్లో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది
అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో రాయల్పాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ-కర్ణాటక సరిహద్దుల్లో రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు.
కొత్తకోట పట్టణానికి చెందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చెరకు అభివృద్ధి మండలి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాపయ్యగారి చంద్రశేఖర్ రెడ్డి (55)..