రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం గోపాల్ రావు పేట గ్రామ వాస్తవ్యులు బీఆర్ఎస్ కార్యకర్త నస్పూరి మొండయ్య కుమారుడు అరవింద్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆ�
అప్పటి దాకా ఆ చిన్నారి అల్లరితో సందడిగా ఉన్న ఆ ఇంటిలో విషాదం నిండింది. చాక్లెట్ కొనిచ్చేందుకు ఆ చిన్నారిని తీసుకొని పెద్దనాన్న బైక్పై వెళ్తుండగా, ఇంటి సమీపంలోనే అతివేగంగా వచ్చిన కారు ఆ ఇద్దరినీ బలితీస
స్నేహితురాలి వివాహానికి వచ్చి అనంతరం వెళ్లేందుకు రోడ్డు పక్కన ఉన్న మహిళ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. వివరాల్లోకి వెళితే మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఆదివారం వివాహం జరగగా
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఇద్దులాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల కథనం ప్రకారం.. జమ్మికుంట నుండి గోదావరిఖనికి వెళ్తున్న కారు ఇదిలాపూర్ గ్రామ శివారులో
Accident | పెద్దపల్లి రూరల్ మే 02 : సైకిల్పై రోడ్డు దాటుతున్న గ్రామ పంచాయతీ వర్కర్ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో యేడేళ్ల నర్సయ్య(55) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని సబ్బితం గ్రామంల�
మండల పరిధిలోని కోకస్మన్నూర్ ఎక్స్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. నిర్మల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 64 మంది ప్రయాణికులతో
ఫంక్షన్కు వెళ్దామంటూ ఇంటి నుంచి బయలుదేరిన కుటుంబ సభ్యులు రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరిన ఘటన నర్సాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పెద్దచింతకుంట సమీపంలో ఉన్న జలహనుమాన్ ఆలయం వద్ద జాతీయ రహదారిపై శ�
కాళేళ్వరం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
Hyderabad | హైదరాబాద్ బాలానగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సు కింద పడి ఓ ద్విచక్రవాహనదారుడు మృతిచెందాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా చలానా కోసం ట్రాఫిక్ పోలీసులు బైక్ ఆపేందుకు యత్నించారు. ఈ క్రమంలో బైక�
Accident | జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణం 63వ జాతీయ రహదారిలో ఎస్సారెస్పీ కాకతీయ ప్రధాన కాలువ వంతెనపై శనివారం గ్రానైట్ లారీ, గూడ్స్ కంటైనర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గ్రానైట్ లారీ డ్రైవర్ పరదేశి చౌదరి (35) క్యాబి�
Pet Basheerabad | మేడ్చల్ జిల్లా పేట్బషీరాబాద్ పరిధిలో ఓ డీసీఎం వ్యాన్ బీభత్సం సృష్టించింది. నడుచుకుంటూ వెళ్తున్న నలుగుర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి మరణించగా.. మరో ముగ్గురు స్వల్ప గాయాలతో �
Woman Dies In Roller Coaster Accident | త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న మహిళ, కాబోయే భర్తతో కలిసి అమ్యూజ్మెంట్ పార్క్కు వెళ్లింది. వారిద్దరూ కలిసి రోలర్ కోస్టర్ ఎక్కారు. అక్కడ జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ మరణించింది.