Sreeleela | టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ఇప్పుడు తన కెరీర్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ‘పెళ్లిసందడి’ సినిమాతో అలరించిన ఆమె, అద్భుతమైన డాన్స్, ఆకట్టుకునే
మెదక్ జిల్లా రామాయంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. మెదక్ రోడ్డుపై ఇసుక సలాకాల లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో రోడ్డుపై వెళ్తున్న పలువురికి ఇనుప సలాకాలు గుచ్చుకుని తీవ్రగాయ�
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత అని, ప్రతీ ఒక్కరూ నివారణకు కృషి చేయాలని ఎస్ఎంసీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, ఎస్సై పృథ్వీధర్ గౌడ్ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా మండలంలోని గాగిరెడ్డి పల్లి
ఓఆర్ఆర్పై దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూతుర్లు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ చక్రం ఊడిపోవడంతో వెనుక నుంచి వచ్చిన ఫార్చునర్ కారు అదుపు తప్పి డీసీఎంను
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. బోరబండలో నివాసం ఉంటున్న కాశీ శివకుమార్
Priyanka Chopra | అమెరికాలో జరిగిన 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్తో కలిసి సందడి చేసింది. ఈ కార్యక్రమంలో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయితే కార్యక్రమాన�
Ashwini Sri | బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ నటి అశ్విని శ్రీ తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఉదయం తన పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ కిందపడిపోయ�
Hyderabad | హైదరాబాద్లో హిట్ అండ్ రన్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 2వ తేదీన గాంధీనగర్ పీఎస్ పరిధిలో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని నిలోఫర్ ఆస్పత్రి మహిళా డాక్టర్ కారుతో ఢీకొట్టి పరారయ్యింది. ఈ ప్రమాద�
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగివున్న కంటైనర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ధ్వంసమవ్వగా.. 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రాణాలు కోల్పోయాడు. మొదటి ఘాట్ రోడ్డులోని అత్యంత ప్రమాదకరమైన మలుపుల్లో ఒకటైన 30వ మలుపు వద్ద ఈ ఘటన జరిగింది.
RTC Bus Accident | ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్పూర్లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు.
car jumps divider, hits bus | వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పింది. డివైడర్ పైనుంచి దూకి పక్క లేన్లోకి దూసుకెళ్లింది. ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు ఈ ప్రమాదంలో మరణించారు.
జిల్లాలో కొందరు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురవుతుండగా, మరికొందరు ప్రమాదాలకు కారకులవుతున్నారు. తమ వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండానే యథే
మరో మూడు గంటలు ప్రయాణిస్తే శ్రీశైల మల్లన్న సన్నిధి చేరుకుంటామనేలోపే మృత్యు దేవత కల్వర్టు రూపంలో కబళించింది. మరణంలో కూడా విడిపోని భార్యాభర్తలతో పాటు మరోప్రాణం గాల్లో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. కర�