మెదక్ పట్టణంలో శనివారం తెల్లవారు జామున జరిగిన ఓ ప్రమాదంలో ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందిస్తు
నిర్లక్ష్యపు డ్రైవింగ్పై నిలదీయడంతో ఓ బడా వ్యాపారవేత్త కుమారుడికి కోపం వచ్చింది. అదే కోపంతో తన కారుతో ప్రశ్నించిన వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి అక్కడి నుంచి ఉడాయించాడు.
Beggar | అతనో బిచ్చగాడు. చెవులు వినపడవు. రోడ్లపై అడుక్కుంటూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సడెన్గా అతనికి యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన జేబుల్లో ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా
Accident | ముంబైలోని చెంబూర్లో గల ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో 10వ తరగతి చదువుతున్న 48 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు విహార యాత్ర కోసం లోనావాలా ప్రాంతానికి (కొండ ప్రాంతం) వెళ్లారు. ఆదివారం సాయంత్రం తిరిగి వస్త�
అప్పటివరకు ఇంటి ముందు ఆడుతూ సందడి చేశాడు. తన అల్లరితో అమ్మను ఊరడించాడు. ఇంతలోనే మృత్యువుకు కన్ను కుట్టిందో ఏమో మూడేళ్ల చిన్నారిని కబళించింది. ఫాగింగ్ రసాయనం తాగి చిన్నారి మృతిచెందిన ఘటన ఖమ్మం జిల్లా రఘ�
Road Accident in Chittoor | చిత్తూరు జిల్లా పూతలపట్టులో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న పెండ్లి ట్రాక్టర్ పూతలపట్టు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడటంతో ఏడుగురు దుర్మరణం చెందారు.
Kothakota | కొత్తకోట సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. కొత్తకోట సమీపంలో ఆయిల్ ట్యాంకర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు లారీలు దగ్ధమయ్యాయి.
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగంగా నడపడంతో జోగిపేటలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ బస్సు బోల్తాపడింది. సోమవారం మండలంలోని బిజీలిపూర్, మర్వేల్లి గ్రామం నుంచి జోగిపేట స్కూల్కు విద్యార్థులకు తీసుకువేళుతున్న సమయ
ముందుగా వెళ్తున్న బైక్ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�
మండలంలోని అడవి మామిడిపల్లి రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ స్తంభాన్ని ఆదివారం లారీ ఢీకొట్టింది. దీంతో 63వ నంబర్ జాతీయ రహదారిపై సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.