దేశంలో రోడ్డు ప్రమాదాలు లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయాలపాలయ్యారు. కేంద్రం ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది మృతి
2022లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 4,61,312
జాతీయ రహదారులపై 1,51,997 (32.9%)
రాష్ట్ర హైవేలపై 1,06,682 (23.1%)
ప్రమాదాల్లో గాయపడిన వారు 4,43,366
ఇతర రోడ్లపై 2,02,633 (43.9%)
జాతీయ రహదారులపై 61,038 (36.2%)
మరణాలు- 1,68,491
రాష్ట్ర హైవేలపై 41,012 (24.3%)
ఇతర రోడ్లపై 66,441 (39.4%)
2021తో పోలిస్తే పెరుగుదల ఇలా..