దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత�
దేశంలో జాతీయ రహదారులు తన ఘనతేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. వాజపేయి ప్రధానిగా ప్రధానిగా ఉన్నప్పుడు తానే నేషనల్ హైవే ఆలోచన ఇస్తే ఆయన రోడ్లు నిర్మించారని బడాయికిపోయారు. నంద్యాల జిల్లా నంద�
జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) పరిధిలోని రాజ్మార్గ్యాత్ర యాప్లో జూలై నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అనే వివరాలను యాప్లో ఎంటర్ చేస్తే టోల్ చార�
రాష్ట్రంలో 1617 కిలోమీటర్ల పొడవైన 16 ప్రధాన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శలు వెల్ల�
జాతీయ రహదారులపై తరచుగా ప్రయాణించే ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వచ్చే ఆగస్టు 15 నుంచి రూ.3000 విలువైన వార్షిక ఫాస్టాగ్ పాస్ను అందించనున్నట్టు బుధవారం వెల్లడించింది. ఈ పాస్�
జాతీయ రహదారిపై దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న సమయంలో ..మనం ప్రయాణిస్తున్న వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగినా, పెట్రోల్ డీజిల్ అకస్మాత్తుగా హైవేపై వాహనం నిలిచిపోయినా, టైర్ వెంటనే చాలా మంది ప్రయాణికులు
దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నారా? అయితే కచ్చితంగా మీ బడ్జెట్ పెంచుకోండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ చార్జీలు సగటున 4 నుంచి 5 శాతం పెరిగాయి. సవరించిన టోల్ చార్జీల�
రోడ్ నెట్వర్క్లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్రంలో రోడ్ల డెన్సిటీ ప్రతి 100 చ.కి.మీలకు 99.29 కిలోమీటర్లు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ రహదారుల్లో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన రహదారులే ఎక్కు
Telangana Budget | హైవేలపై ప్రయాణించేటప్పుడు వసూలు చేసే టోల్ ఛార్జీని.. ఇక నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కూడా వసూలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు త�
జాతీయ రహదారులపై ప్రైవేట్ వాహనాలు టోల్ చార్జీలు చెల్లించడానికి బదులుగా వాటి కోసం నెల, వార్షిక పాసులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర మత్రి నితిన్ గడ్కరీ బుధవారం వెల్లడించారు.