మేడా రం మహా జాతరకు వచ్చే భక్తులకు టోల్ గేట్ల చెల్లింపులు అదనపు భారం కానున్నాయి. హైదరాబాద్ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ర్టానికి వెళ్లే ఎన్హెచ్-163లో మే డారం వరకు నాలుగు చోట్ల జాతీయ రహదారుల సంస్థకు టోల్ చెల�
Hyderabad - Srisailam | హైదరాబాద్-శ్రీశైలం కారిడార్ పనులు ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఈ ప్రాజెక్టు ఖర్చులో సగభాగాన్ని భరించేందుకు ఒప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ నిధులను ఎలా సమకూర్చుకోవాలో తెలియక తర�
దేశంలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మందికి పైగా మరణించారు. ఒక ఏడాదిలో అత్యధిక మరణాలు ఇవేనంటూ లోక్సభలో సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
జాతీయ రహదారులపై భద్రతను పెంచి, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ) త్వరలో టెలికం ఆధారిత సేఫ్టీ అలర్ట్ సిస్టమ్ను అమలు చేయనుంది.
NHAI | దేశంలోని హైవే నెట్వర్క్లో ప్రయాణం సురక్షితంగా మార్చే లక్ష్యంతో కొత్త మొబైల్ ఆధారిత భద్రతా హెచ్చరిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) రిలయన్స్ జియోతో ఒప్పందం కుదుర్
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
మండలంలోని లత్తీపూర్ స్టేజీ సమీపంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి మరమ్మతు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఆర్టీహెచ్)హైదరాబాద్ రీజినల్ ఆఫీసర్, చీఫ్
నేషనల్ హైవేలపై పరిశుభ్రతను పెంచేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. టోల్ ప్లాజాల్లో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను గుర్తించి రిపోర్టు చేసిన వారి�
జాతీయ రహదారుల కోసం అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెల చివరి వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. సీఎం రేవంతరెడ్డి.. జాతీయ రహదారులకు అవసరమైన భూ సేకరణపై కలెక్టర్లతో ఆర్అండ్బీ మంత్�
దేశంలోని జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో వేలాది మంది దుర్మరణం చెందుతున్నారు. ఈ ఏడాది జూలై 17 వరకు ఈ తరహా ప్రమాదాల్లో 26,770 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల పార్లమెంట్లో ఎంపీ శశ్మిత�
దేశంలో జాతీయ రహదారులు తన ఘనతేనని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకున్నారు. వాజపేయి ప్రధానిగా ప్రధానిగా ఉన్నప్పుడు తానే నేషనల్ హైవే ఆలోచన ఇస్తే ఆయన రోడ్లు నిర్మించారని బడాయికిపోయారు. నంద్యాల జిల్లా నంద�
జాతీయ రహదారులపై టోల్ చార్జీలను 50 శాతం వరకూ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే వంతెనలు, అండర్ పాస్లు, ఫ్లైవోవర్లు, సొరంగాలు ఉన్న జాతీయ రహదారులపై మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) పరిధిలోని రాజ్మార్గ్యాత్ర యాప్లో జూలై నుంచి కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలో అనే వివరాలను యాప్లో ఎంటర్ చేస్తే టోల్ చార�