రాఖీ పండగ రోజు విషాదం నెలకొన్నది. సోదరి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుని తిరిగి వెళ్తుండగా ఓ యువకుడు, సోదరులకు రాఖీలు కట్టి వెళ్తూ ఇద్దరు మహిళలు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందారు. నిర్మల్ జిల్లా బ�
Mylardevpally | ఆ రహదారి ఎప్పుడు రద్దీగా ఉంటుంది... అనేక మంది స్థానిక ప్రజలు కాలినడకన రోడ్డు దాటి కంపెనీల్లో విధులకు వెళ్తుంటారు. ఆదమరిస్తే చాలు అటుగా వెళ్తున్న వాహనాలు వారిని ఢీకొడుతూ వెళ్లిపోతున్నాయి. ఫలితంగా ప్�
Road Works | రోడ్డు విస్తరణ పనులు మొదలైన నాటి నుండి 8 మంది ప్రాణాలు పోయాయని, అనేక మందికి ప్రమాదాలు జరిగాయని, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని విచారం వ్యక్తం చేశారు.
నగరంలో వరుస రోడ్డు ప్రమాదాలపై హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో జరిగిన ప్రమాదం తనను ఎంతగానో కలిచివేసిందన్నారు. అభం శుభం తెలియని ఐదేండ్ల బాలుడు టిప్పర్ చక్రాల కింద నలి�
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాదాలు అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం(ఏబీఎస్) తప్పనిసరిగా ఉండాలని, ప్రయాణికులిద్దరూ హెల్మెట్ ధరించాలని స్పష్టంచేసింది. ప్రస్తుతం 1
జిల్లాలోని పలు జాతీయ రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో అత్యవసర వైద్యం అందక పలువురి ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. హైవేలపై ప్రభుత్వ దవాఖానలున్నా సరైన సౌకర్యాల్లేవని.. డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పి ఉ
వీకెండ్ పార్టీలు... బర్త్ డే పార్టీలు చేసుకొని అర్ధరాత్రుల్లో ద్విచక్రవాహనాలు.. కార్లపై అతివేగంగా ప్రయణాలు చేస్తూ ప్రమాదాలకు గురవుతున్న యువత ప్రాణాలు కోల్పోతున్నారు.. అతివేగం, నిర్లక్ష్యం డ్రైవింగ్త�
గ్రేటర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. జరుగుతున్న ప్రమాదాల్లో 80శాతం ప్రమాదాలు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే అని పోలీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది.
రైతులు పండించిన ధాన్యపు పంటలు రోడ్డుపై ఆరవేయడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. కంగ్టి నుంచి పిట్లం వెళ్లే రహదారిలో రైతులు డబుల్రోడ్డుకు ఓవైపు పూర్తిగా వడ్లు, మొక్కజొన్న, జొన్నలు ఆరవేస్తుండడంతో ద్వ�
అధిక లోడుతో వెళ్తున్న టిప్పర్లపై చర్యలకు సంబంధిత అధికారులు వెనుకాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రెట్టింపు కంకరను బిల్డర్ల వద్దకు తరలించి వాహన యజమానులు సొమ్ముచేసుకుంటున్నారు.
రంగారెడ్డిజిల్లాలో తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. అతివేగం, అజాగ్రత్తతో ఎంతోమంది కన్నవారికి దూరమవడంతోపాటు కట్టుకున్నవాళ్లకు కూడా కన్నీళ్లు మిగిలిస్తున్నారు. మరిక