‘వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి.. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు’ అని పోలీసు శాఖ సూచించింది. ‘అరైవ్ అలైవ్' అవగాహన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక �
వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలు నాచారం పోలిస్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...న్యూభవానీనగర్కు చెందిన సునిల్కుమార్సింగ్
రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శనివారం ఆయన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాంతో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్�
Road Accidents | శీతాకాలంలో ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు పేరుకు పోవడం వల్ల రహదారులపై ముందు ఉన్న వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. ఈ సమయంలో ప్రమాదాలు జరగకుండా అన్ని వాహనదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసు�
Nirmal | నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ రోడ్డు ప్రమాదాలు శనివారం రాత్రి చోటు చేసుకున్నాయి.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఖమ్మం నగర పరిధిలోని ఆర్అండ్బీ, మున్సిపల్ రోడ్ల నిర్�
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతో ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని డీజీపీ శివధర్రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో శుక్రవారం అరైవ్ అలైవ్ రోడ్సేఫ్టీ అవగాహన కార్యక్�
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా వెల్లడించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన సీసీసీ నస్పూర్ పోలీస్ సేష్టన్ను తనిఖీ చేశా�
పెగడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని స్థానిక కేడీసీసీ బ్యాంక్ వద్ద గల మూలమలుపులో వాహనాల వేగ నియంత్రణకు గాను శని
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచన�
Supreme Court | ఇటీవల ఆంధ్రప్రదేశ్, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్లో రోడ్డు ప్రమాదంలో ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో బస్సు దహనమై మరో 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. రెం�
ఓ వైపు ఎడతెరిపి లేని వర్షాలు.. మరోవైపు సర్కారు మొద్దునిద్ర, వెరసి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఏటా సగటున 7వేల మందికిపైగా రోడ్డు ప్రమాదాలకు బలయ్యారు. పెండింగ్ బకాయిలు చెల్లించేవరకూ పనులు చేపట్ట�
ఆపదలో వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితులకు అండగా నిలవాలని, వారి సమస్యలను పరిష్కరిం చి భరోసా కల్పించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి పోలీస్స
వరుస రోడ్డు ప్రమాదాలతో జిల్లా ప్రజలు హడలెత్తిపోతున్నారు.మితిమీరిన వేగం ప్రమాదాలకు దారి తీస్తున్నది. పరిమితికి మించి లోడ్తో కంకర ట్రిప్పర్లు, ఇసుక లారీలు రోడ్లపై అతి వేగంగా వెళ్తుండడంతో రోడ్డు దెబ్బతి