వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభ�
Road Accidents | దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగానే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే వీటి నివారణ సాధ్యపడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చే�
ప్రమాదాల నివారణకు,వాహనదారులను అప్రమత్తం చేయడానికి రహదారి పక్కన సూచికలు,బోర్డులు అధికారులు ఏర్పాటు చేస్తారు.వీటి ద్వారా ముందు రహదారి పరిస్థితి, వేగ పరిమితి తెలుసుకొనే వీలుంటుంది. మెదక్ జిల్లా చిలిపిచె
గుంతల దారితో వాహనదారులు ప్రతిరోజు పడరాని పట్లు పడుతున్నారు. గతంలో ఈ రోడ్డు పంచాయతీరాజ్ పరిధిలో ఉండేది. కానీ, ప్రస్తుతం ఆర్అండ్బీ శాఖ పరిధిలోకి వచ్చిం ది. హైమద్నగర్ నుంచి వయా రామారం, వడ్డేపల్లి, బేగంప
తెలంగాణలో రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని, తరుచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో వినూత్నంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
Supreme Court | దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. రోడ్డు ప్రమాదాల (Road accidents) నియంత్రణకు సుప్రీంకోర్టు (Supreme Court) మార్గదర్శకాలు వెలువరించింది. రాజస్థాన్ (Rajasthan) లోని ఫలోడీ, తెలంగా�
రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన ‘అరైవ్-అలైవ్' కార్యక్రమాని�
మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ప్రతి ఒక్కరూ రహదారి నియమ, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార�
Mahesh bhagavat | నిత్యం వాహనాలు నడిపే వారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు నిబంధనలు అరికట్టవచ్చునని రాష్ట్ర అడిషనల్ డీజీపీ మహేష్ మురళిదర్ భగవత్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వాళ్ల అధిక రోడ్డు �
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే 'అరైవ్-ఆలైవ్' అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్
Road Accidents | వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్�
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్రంపోడు ఎస్ఐ ఎన్.వెంకన్న అన్నారు. సోమవారం మండలంలోని పాల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీ�