రోడ్డు ప్రమాదాల నివారణకు సమష్టి కృషితోనే సాధ్యమవుతుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన ‘అరైవ్-అలైవ్' కార్యక్రమాని�
మానవ తప్పిదాలే రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని, ప్రతి ఒక్కరూ రహదారి నియమ, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. గురువారం బూర్గంపహాడ్ మండల ప్రజా పరిషత్ కార�
Mahesh bhagavat | నిత్యం వాహనాలు నడిపే వారు ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటిస్తే రోడ్డు నిబంధనలు అరికట్టవచ్చునని రాష్ట్ర అడిషనల్ డీజీపీ మహేష్ మురళిదర్ భగవత్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వాళ్ల అధిక రోడ్డు �
రోడ్డు ప్రమాదాల నివారణ ఉద్యమమే 'అరైవ్-ఆలైవ్' అని బూర్గంపహాడ్ ఎస్ఐ మేడా ప్రసాద్ అన్నారు. బుధవారం రోడ్డు ప్రమాదాల నివారించడానికి చేపట్టిన అరైవ్-అలైవ్ కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ మందా నాగరాజు ఆధ్వర్యంలో ప్
Road Accidents | వాహనదారులు హెల్మెట్, సీట్బెల్ట్లను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సిద్ధిపేట జిల్లా రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్�
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్రంపోడు ఎస్ఐ ఎన్.వెంకన్న అన్నారు. సోమవారం మండలంలోని పాల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా పోలీ�
ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన ఇంకో ప్రమాదంలోనూ ఇద్దరికి తీవ్రగాయ
రోడ్డు ప్రమాదాల బారి నుంచి వాహనదారులను రక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ..’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్�
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్�
యుద్ధాల్లో మరణించిన వారి కంటే ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో గుంతల రోడ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య గత ఐదేండ్ల కాలంలో 53 శాతం పెరిగింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ 2020 నుంచి 2024 మధ్య దేశంలో 9,438 మంది మరణించారని, ఇం�