దేశంలో గుంతల రోడ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య గత ఐదేండ్ల కాలంలో 53 శాతం పెరిగింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ 2020 నుంచి 2024 మధ్య దేశంలో 9,438 మంది మరణించారని, ఇం�
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి... ఎక్కువగా చీకటి వేళల్లోనే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదానికి ఒక కారణమవుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘రహవీర్' పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీజీపీ శివధ్రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్శ
ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చనని జిల్లా రవాణాధికారి పీ రంగారావు పేర్కొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం-2026 కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విద్యార్ధులు, డ్ర
ర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్ (23) ముగ్గురూ కలిసి శనివారం రా�
నగరంలోని పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. పలువురికి గాయాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
Rachakonda | రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 15 శాతం నేరాలు పెరిగాయి. మహిళలు, పిల్లలపై దాడులతో పాటు భౌతిక దాడులు, ఇతర నేరాలు పెరిగిన వాటిలో ఉన్నాయి. ఈ ఏడాది 33,040 కేసులు నమోదవ్వగా, గత ఏడాది ఈ సంఖ్య 28,626 ఉంది.
దేశంలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 1.77 లక్షల మందికి పైగా మరణించారు. ఒక ఏడాదిలో అత్యధిక మరణాలు ఇవేనంటూ లోక్సభలో సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం రాతపూర్వక సమాధానం ఇచ్చారు.