ప్రత్యేక రాష్ర్టావిర్భావం తర్వాత తొమ్మిదిన్నరేండ్లు భరోసాతో ఉన్న తెలంగాణ ప్రజలను ఇప్పుడు అభద్రతాభావం వెంటాడుతున్నది. రాష్ట్ర ప్రజానీకం తెలియని ఒత్తిడిని అనుభవిస్తున్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుత�
పరిమితికి మించిన వేగంతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. మద్యం, నిద్ర మత్తులో వాహనాలు నడపడంతో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డు ఎక్కాలంటే జనాలు జంకుతున్నారు. అస్తవ్యస్తమైన మలుపులు.. గుంతలమయమైన రోడ్ల�
రహదారులపై ప్రమాదాలు, మరణాలకు లోపభూయిష్టమైన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లు రూపొందించే కన్సల్టెంట్లే కారణమని కేంద్ర రవాణా శాఖ మంత్రి గడ్కరీ బుధవారం ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణ నాణ్యతలో రాజీ�
ప్రజా భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నామని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మిర్యాలగూడలో పోలీసు సిబ్బంది, ఇతర అధికారులతో క
Nitin Gadkari: భారత్లో ప్రతి ఏడాది సగటును సుమారు 1.80 లక్షల మంది.. రోడ్డు ప్రమాదాలకు బలి అవుతున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో మాట�
అత్యసవర సమయాల్లో, ఆపద కాలంలో అండగా ఉండేందుకు ఏర్పాటు చేసిన ‘డయల్ 100’ ఎన్నో సత్ఫలితాలను ఇస్తున్నది. రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్న బాధితుల ప్రాణాలను కాపాడుతున్నది. శాంతిభద్రతలు కాపాడడంలో, అల్లర్లు, గొడవల
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని, జాతీయ రహదారులపై రోడ్డు భద్రతా ప్రమాణాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అ�
హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్రోడ్డుపై ప్రజాభద్రతను మెరుగుపరచడంతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణకు అధికార యంత్రాంగం కీలక సమావేశం నిర్వహించింది. శుక్రవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనా�
రోడ్డు ప్రమాదాలను కట్టడి చేయడంలో రిఫ్లెక్టివ్ స్టిక్కరింగ్లు కీలకంగా మారాయి. రవాణా శాఖ నిబంధనల మేరకు వాహనాలకు రిఫ్లెక్టివ్ టేప్లు అమర్చితే చీకట్లో వాహనాలు స్పష్టంగా కనిపించడంతో యాక్సిడెంట్లు తగ్
వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జ�
రాయదుర్గం పరిధిలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల నరేశ్ తన భార్య, ఐటీ ఉద్యోగిని కల్యాణి (30)తో కలిసి శనివారం ద్విచక్రవాహనంపై వెళ్తూ..గచ్చిబౌలి బ
ఏప్రిల్ 13న అఫ్జల్గంజ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దగ్గర ఐరన్రెయిలింగ్ పాయింట్ మధ్య నుంచి ఒక వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన టూవీలర్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్సపొందుతూ
వరదలకు మెదక్-ఎల్కతుర్తి బ్రిడ్జి కొట్టుకుపోయి ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వరదలు మళ్లీ వస్తే తాత్కాలిక రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభ�
Road Accidents | దేశంలోని ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టం చేస
దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల కారణంగానే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయని, ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే వీటి నివారణ సాధ్యపడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు స్పష్టం చే�