Accident | కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ జీపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Accident | అమెరికాలోని న్యూజెర్సీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి దుర్మరణం చెందాడు. భీమ్గల్ మండలం బడాభీమ్గల్ గ్రామానికి చెందిన గుర్రపు శకుంతలసత్యం దంపతులకు ఇద్దరు కుమార్తెలు, క
మా నాన్న నాలుగేండ్ల క్రితం యాక్సిడెంట్లో మరణించారు. అమ్మానాన్నలకు నేనొక్కదాన్నే కూతుర్ని. ఇద్దరు అన్నయ్యలున్నారు. ఈ మధ్యే నాకు ఓ విషయం తెలిసింది. అమ్మ ఓ వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్నదని అన్నయ్య చెప్పా�
Pushpa Movie | పుష్ప-2 మూవీ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. నల్లగొండ నార్కట్పల్లి వద్ద హైదరాబాద్ - విజయవాడ హైవేపై ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలయ్�
ఢిల్లీలో నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్పై నుంచి కారు కింద పడటంతో వ్యక్తి మరణించిన ఘటన కలకలం రేపింది. తూర్పు ఢిల్లీలోని బరాపులా-నోయిడా లింక్ రోడ్ ప్రాంతం సమీపంలోని ఫ్లైఓవర్పై ఈనెల 26న ఘటన చోట
హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్నగర్లో (Hayathnagar) విషాదం చోటుచేసుకున్నది. ఓ భవన నిర్మాణ కార్మికురాలు తన బిడ్డను నీడలో పడుకోబెడదామని భావించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్లోని సెల్లార్కు (Apartment Cellar) తీసుకెళ్లింద
రంగారెడ్డి జిల్లా నాగార్జున సాగర్ రహదారి తుర్కయంజాల్ వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్.. ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర
పెండ్లి ఉన్నదని అమ్మమ్మ ఇంటికి ఆ దంపతులతో కలిసి వెళ్లారు. వేసవి సెలవులు ఉన్నాయని ఆ ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఇంటి వద్దనే ఉన్నారు. నర్సాపూర్లో పెళ్లికి వెళ్లి వస్తామని తల్లిదండ్రులు చెప్పారు. దీంతో ఆ చి�
గ్యాస్ సిలిండర్ పేలుడు దుర్ఘటనలు చోటు చేసుకున్న సమయంలో బాధితుల కుటుంబాలకు అండగా ఉండేలా ఆయిల్ కంపెనీలు ప్రమాద తీవ్రతను బట్టి బీమా పరిహారం అందిస్తున్నాయి. అయితే.. ఇందుకు ప్రతి ఐదేండ్లకోసారి వినియోగదా�
25 మంది ప్రయాణికులతో విక్రమ్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు మంగళవారం రాత్రి బెంగళూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉండవెల్లి క్రాస్ రోడ్డు
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
Accident | రైలు సమీపించి ఆవును బలంగా ఢీకొట్టింది. దాంతో ఆవు ఎగిరిపోయి ట్రాక్ పక్కన మూత్ర విసర్జన చేస్తున్న వృద్ధుడిపై పడింది. ప్రమాదంలో ఆవుతోపాటు వృద్ధుడు కూడా దుర్మరణం పాలయ్యాడు.