Accident | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఇండో-చైనా సరిహద్దుల్లో (India-China border) కూలీలతో (labourers) వెళ్తున్న ఓ ట్రక్కు అంజావ్ జిల్లాలో అదుపుతప్పి లోతైన లోయలోకి పడిపోయింది.
Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేరేడిగొండ మండలం బోథ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది.
Naveen Polishetty | టాలీవుడ్లో తన కామెడీ టైమింగ్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో నవీన్ పోలిశెట్టి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమయ్యాడు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో కెరీర్కు బ్రేక్ రా�
Man Hospitalised Due to Bengaluru roads | కర్ణాటక రాజధాని బెంగళూరు రోడ్ల వల్ల ఒక వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. కాలు, చేయి విరుగడంతో ఆసుపత్రి పాలయ్యాడు. హాస్పిటల్ బెడ్పై ఉన్న అతడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దయచేసి రోడ్లకు మరమ్మతు
Tirumala | తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులోని భక్తులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.
సిరిసిల్ల జిల్లాలోని ఆటో కార్మికులదంరికీ ప్రమాద బీమా సౌకర్యం కల్పించడంపై ఆటో కార్మికులు సంబరాలు జరుపుకున్నారు. పెద్ద మనసుతో కార్మికుల సంక్షేమం కోసం ఆలోచన చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క�
AP News | రోజురోజుకీ మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుందని చెప్పడానికి ఈ వీడియోనే నిదర్శనం! రోడ్డు ప్రమాదానికి గురై కళ్ల ముందే మనిషి ప్రాణం పోతున్నా జనాలు పట్టించుకోలేదు. మాకేం సంబంధమంటూ చూసి చూడనట్టుగా పక్క నుం�
Peddapalli | పెద్దపల్లి రూరల్, నవంబర్ 16 : పెద్దపల్లి జిల్లాలో దారుణం జరిగింది. ఆదివారం రాత్రి గుంతలను తప్పించబోయి ఓ బైక్ అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిరిసిల్ల నుంచి వేములవాడ వైపునకు వెళ్తుండగా.. రగుడు ఎల్లమ్మ గుడి సమీపంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో పాలిటెక్నిక్ విద్యార్థ�
Bus Accident | పటాన్ చెరు, నవంబర్ 5: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కి, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు సమీపంలో బుధవారం ఉదయం ఈ �
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టింది. దీం�
Accident | సంగెం మండల కేంద్రానికి చెందిన గుండేటి భాస్కర్ (38) మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తుండేవాడు. కాగా తనకున్న నాలుగు పాడి గేదల కోసం పచ్చగడ్డి కోసుకురావడానికి మైలు రాయి 391/29-27 అప్లైన్ ఎల్గూరు, చింతలపల్లి ర
Insurance Cheque | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం జంగుగూడకు చెందిన వెడ్మి కిషన్ ఇటీవల మృతి చెందగా ఎస్ బీఐ ప్రమాద బీమా ఉండడంతో రూ.10 లక్షల 10 వేల ప్రమాద బీమా చెక్కును అందజేశారు.