Protesters Garland Potholes | రోడ్లపై ఏర్పడిన గుంతల కారణంగా ప్రమాదాలకు గురై ఇద్దరు యువకులు మరణించారు. ఈ నేపథ్యంలో పాలకుల నిర్లక్ష్యంపై జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలకు దండలు వేసి నిరసన తెలిపారు.
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
Urea Problems | రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్లో నిల్చుంటేనే యూరియా దొరుకుతుందని తెల్లవారుజామునే బయల్దేరి ప్రమాదం బారిన పడ్డాడు.
Kajal Aggarwal | టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా
సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్కి ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, తీవ్ర గాయాలపాలయ్య�
రోడ్డు ప్రమాదంలో ఓ పారిశుధ్య కార్మికురాలు మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెంది న రేణుక(42) 15 ఏండ్లుగా జీహెచ్ఎంసీ గోషామహల్ సర్కిల్�
Hyderabad | నగర వ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాల నేపథ్యంలో రోడ్లపై పూలు, పూజా వ్యర్థాలు పెద్ద ఎత్తున పడ్డాయి. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు రోడ్లను శుభ్రం చేస్తూ జీహెచ్ఎంసీ పారిశుధ్య కార్మికులు తమ కర్తవ్యాన్ని నిర్వర్
Bigg Boss Lobo | ప్రముఖ టీవీ నటుడు, యాంకర్, బిగ్బాస్ తెలుగు మాజీ కంటెస్టెంట్ లోబోకు ఎదురుదెబ్బ తగిలింది. ఏడేళ్ల క్రితం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం కేసులో జనగామ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించి
Minister Chased By Locals | మంత్రి తీరుపై జనం ఆగ్రహించారు. గ్రామ సందర్శనకు వచ్చిన ఆయనపై దాడికి ప్రయత్నించారు. తప్పించుకుని పారిపోయిన మంత్రిని కిలోమీటరు దూరం వరకు వెంబడించి తరిమారు.
Hyderabad | హైదరాబాద్ పంజాగుట్ట ఫ్లైఓవర్పై ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున అతివేగంతో వచ్చిన ఓ పల్సర్ బైక్ సైడ్వాల్ను బలంగా ఢీకొట్టింది.
నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు.
చేపల వేటకు వెళ్లి ఇద్దరు వ్యక్తు లు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన మండలంలోని తాజ్పూర్లో మంగళవారం చోటు చేసుకుంది. భువనగిరి రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
Granite quarry | బల్లికురవ మండలంలోని క్వారీ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ , దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు. గాయపడ్డ వారిపై మెరుగైన వైద్యం అందించాలని, ఘటనపై విచారణ చేయాలని ఆద�
బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం బండరాయి జారి పడటంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Tollywood | తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విలన్ గ్యాంగ్లో పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో గుర్తింపు పొందిన నటుడు బోరబండ భాను రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
సంగారెడ్డి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మునిపల్లి మండలం మక్తక్యాసారం నుంచి సదాశివపేటకు వెళ్తుండగా బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది.