Kerala Woman Killed In Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరులోని అధ్వాన్న రోడ్డు కేరళ మహిళను బలిగొన్నది. బైక్ నుంచి జారిన ఆమె రోడ్డుపై పడగా గూడ్స్ రవాణా వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడికక్కడే మరణించింది. ఈ నేపథ�
6 Killed In Accident | కంటైనర్ లారీ ఒక కారును ఢీకొట్టింది. ఆ కారులో ప్రయాణించిన ఆరుగురు ఈ ప్రమాదంలో మరణించారు. కంటైనర్ లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్�
అతివేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలకు గురై అక్కడికక్కడే మృతి చెందారు. గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్కు చెందిన కన్నయ్యలాల్ (25), దేరామ్
మెట్పల్లి పట్ట ణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో 63వ జాతీయ రహదారి పక్కనగల చెట్టును మంగళవారం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డార�
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ క్రషర్నగర్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీప�
Bhadadri Kothagudem |భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీలో శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎంఈఈ ప్లాంట్ వద్ద వేడి నీరు ప్రవహించే పైప్పు మరమ్మతు చేసే
కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్డుపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని బాలాజీ రోడ్డుకు చెందిన మగ్గిడి రవీందర్-సుమ దంపతులకు ముగ్
మత్తులో ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. జనగామ బస్టాండ్లో నిలిపి ఉంచిన ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. దాదాపు 21 కిలోమీటర్లు నడుపుకుంటూ వెళ్లిన తర్వాత బస్సు అదుపు తప్పడంతో సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. ఈ ఘట�
రోడ్డు దాటేందుకు వేచి ఉన్న వారిపైకి అతివేగంగా వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాతంరాయి గ్రామానికి చెంది న సుమ(55), చిలకమర్రి సువర్ణ(65) కూలీ పనికి వె�
మద్యం మత్తులో బైక్ వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం వద్ద శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పట్టణ పోల
ఆడుకుంటున్న బాలుడిపై నుంచి కారు చక్రాలు వెళ్లడంతో చికిత్స పొందుతూ మృ తి చెందిన సంఘటన మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంతో స్ధానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, స్ధానికు�
Pandu Master | ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా గుర్తింపు పొందిన పండు మాస్టర్ (జి. షణ్ముఖ) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని మెడి కవర్ ఆసుప�
Pandu Master | తెలుగు బుల్లితెరపై తన ప్రత్యేకమైన డాన్స్ స్టైల్, అద్భుతమైన కొరియోగ్రఫీతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ పండు మాస్టర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం తె�