సెల్లార్ గుంతలో పడి ఓ యువతి మృతి చెందింది. ఈ మధ్యనే యువతి పెండ్లి నిశ్చయమైందని, ఏడాదిలో పెండ్లి ఉన్నదని.. ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని మృతురాలి కుటుంబీకులు బోరుమని విలపించారు. భవన నిర్మాణం కోసం భారీ సెల్లార్�
Accident | అమెరికాలో రెండు చిన్న విమానాలు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంల ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. అమెరికాలోని డెన్వర్ సమీపంలో ఈ ఘోరప్రమాదం జరిగింది.
Banjara hills | బంజారాహిల్స్లో (Banjara hills) కారు బీభత్సం సృష్టించింది. బంజారాహిల్స్లోని రోడ్డు నంబర్.12లో వేగంగా దూసుకొచ్చిన కారు.. అదుపుతప్పి రోడ్డుపై ఉన్న చిన్న
మూడేండ్ల బాలుడి పైనుంచి ఓ కారు రెండు చక్రాలు దూసుకువెళ్లడంతో దవాఖానలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఈ వీడియో వైరల్గా మారడంతో విషయం �
Hayathnagar | హయత్నగర్లో (Hayathnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. హయత్నగర్లోని వార్డ్ అండ్ డీడ్ స్కూల్ వద్ద ఆంధ్రప్రదేశ్లకు చెందిన ఆర్టీసీ బస్సు టైర్ పేలిపోయింది.
రైలు పట్టాలు దాటే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల పట్టాల మీదుగానే రోడ్లు వెళ్తుంటాయి. అక్కడ మరీ జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలా మూడు రైలు పట్టాల మీదుగా వెళ్�
యాక్సిడెంట్లో గాయపడిన వ్యక్తిని తీసుకొచ్చిన అంబులెన్సు తలుపులు స్టక్ అయిపోయి తెరుచుకోలేదు. దీంతో అతను మరణించిన ఘటన కేరళలో వెలుగు చూసింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న కోయమాన్ (66)ను ఒక స్కూటీ బలంగా ఢీ�
ఊళ్లో జరుగుతున్న పండగ చూడ్డానికి తాతయ్యతో కలిసి వెళ్లిందా పాప. తిరిగి వచ్చే సమయంలో బెలూన్ కావాలంది. అలా అడగటమే ఆ పాప ప్రాణాలు తీసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్పూర్కు 150 కిలోమీట్ల దూరంలో ఉండే షిండీ గ్రామ
బాపట్ల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తిరుపతి జిల్లా టీడీపీలో తీవ్ర విషాదం నింపింది. ఈ ప్రమాదంలో టీడీపీ చెందిన ఇద్దరు నేతలు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాద వార్త తెలియగానే పార్టీ
ప్రమాదవశాత్తు బ్రహ్మో స్ క్షిపణి పేలి పాకిస్థాన్లో కూలిన ఘటనకు సంబంధించి భారత వైమానిక దళానికి చెందిన ముగ్గురు అధికారులపై ప్రభుత్వం వేటువేసింది. గత మార్చి 9న ఈ ఘటన జరిగింది. ప్రామాణిక పని విధానాలు పాటి�
బీదర్లోని భంగూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్ను కారు డీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్ర
అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఇళ్లు తగలబడి నష్టపోయిన వారికి సాయం చేయాలని ఫండ్ రైజర్ కార్యక్రమం జరుగుతోంది. వాళ్లను చూసిన ఒక డ్రైవర్.. తను నడుపుతున్న వాహనాన్ని ఆ గుంపుపైకి తోలాడు. ఈ ఘటన కొలంబియా కౌంట�