ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ట్రక్ డ్రైవర్తో గొడవ పడ్డారా తల్లీకూతుళ్లు. ఆ గొడవ చూసిన చుట్టుపక్కల వాళ్లు కలగజేసుకొని గొడవ పెద్దది కాకుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. అదే అదనుగ
ఇంగ్లండ్లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత సైక్లిస్ట్ మీనాక్షికి ప్రమాదం జరిగింది. మహిళల 10 కిలోమీటర్ల స్క్రాచ్ రేసులో పాల్గొన్న ఆమె తన సైకిల్ అదుపుతప్పడంతో కిందపడిపోయింది. అదే సమయంలో ఆమె వెనుక�
కారు సన్రూఫ్ విండోలో నిలబడి ఓ యువతి ప్రమాదానికి గురై మరణించింది. ఈ ఘటన సోమవారం శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నగరంలోని బంజారాహిల్స్లో నివాసముండే కాంగ�
బెర్లిన్: ఒక స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. దీంతో కరిగిన ఉక్కు కంటైనర్ నుంచి ఎగసిపడింది. భగభగ మండే కరిగిన ఉక్కు ఆ ప్రాంతమంతా విస్తరించింది. అయితే ఈ ప్రమాదానికి ముందు అక్కడి కార్మికులు వెనక్కి వెళ్�
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ
సరదాగా పర్యటన చేద్దామని కుటుంబంతో కలిసి వచ్చాడా యువకుడు. తల్లిదండ్రులు కూడా అతని వెంటే ఉన్నారు. బ్రిటన్కు చెందిన సదరు యువకుడి వయసు 21 ఏళ్లు. మైకానోస్ నుంచి తిరిగి వస్తుండగా గ్రీస్లోని ఒక ప్రైవేట్ ఎయిర్
పసివాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉండే వారైతే మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలియక బాల్కనీలోకి వచ్చేస్తే.. ఒక్కోసారి పొరపాటున కి
Jagtial | జగిత్యాలలోని టీఆర్ నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. టీఆర్ నగర్ వద్ద యూరియా లోడ్తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు ఢీకొట్టింది.
ప్రమాదవశాత్తు మోకుజారి తాటిచెట్టుపైనే రెండుగంటలపాటు తలకిందులుగా వేలాడు తూ గీత కార్మికుడు అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగులలో శుక్రవారం చోటుచేసుకొన