గోవా నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం కర్ణాటక కలబురగి సమీపంలో బస్సులో మంటలు నిద్రలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనం మృతులంతా హైదరాబాద్కు చెందినవారే.. స్వల్పగాయాలతో బయటపడిన మరో 28మంది మృతుల కుటుంబాలకు
ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అందులో ఒక పిల్లాడు ఆల్మోస్ట్ రైలు కింద పడిపోబోయి తప్పించుకున్నాడు. ఈ ఘటన టొరంటోలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియోను ట్విట్టర్�
రోడ్డుపై పెద్దగా ట్రాఫిక్ లేదు. ఆ యువకుడు ఒక ఇంటి ముందు నిలబడి వెయిట్ చేస్తున్నాడు. ఆ ఇంట్లో వాళ్ల కోసమేనేమో? చేతిలో కాగితాలపై ఏదో రాసుకుంటున్నాడు. ఇంతలో వెనక నుంచి పెద్దగా చప్పుడు వచ్చింది. తిరిగి చూస్తే �
Annamayya | ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య (Annamayya) జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని మదనపల్లె గ్రామీణం పుంగనూరు రోడ్డులో 150వ మైలు వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు కల్వర్టును ఢీకొట్టింది.
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్తో పాటు వంటనూనె ధరలూ భగ్గుమంటున్నాయి. లీటర్ నూనె ప్యాకెట్ రూ. 200 పైగానే పలుకుతున్నది. ఈ సమయంలో 12 వేల లీటర్ల కుకింగ్ ఆయిల్ ఏరులై పారితే ఊరుకుంటారా? ఫొటోలో కనిపిస్తున్నది అదే
చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన హవేళీఘనపూర్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. హవేళీఘనపూర్ ఎస్సై మురళి కథనం ప్రకారం.. మెదక్ మండలం రాజ్పల్లి గ్రామాన
Accident | వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృత్యువాతపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి మండలం దాస్తండా సమీపంలో బైక్ను బొగ్గు లారీ ఢీక
Warangal | బొల్లికుంటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున బొల్లికుంట వద్ద గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ధార్వాడ్: కర్నాటకలోని ధార్వాడ్లో దారుణం జరిగింది. ఓ వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుమంది మృతిచెందారు.ఆ మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం నిగాది గ్రామం వద్ద జరిగినట్లు పోలీస�
రోడ్డు యాక్సిడెంట్లు చాలా చోట్ల జరుగుతుంటాయి. అందుకే వాహనాలపై వెళ్లేటప్పుడు నిదానంగా వెళ్లాలని చెప్తుంటారు. కానీ కొందరు ఆ మాటలు పట్టించుకోరు ఇష్టం వచ్చినట్లు బైకులు నడుపుతూ తమ ప్రాణాలకే కాకుండా.. ఇతరుల
వేగం కన్న.. ప్రాణం మిన్న.. అతివేగం ప్రాణానికే ప్రమాదకరం.. ఇలాంటి సూచనలు ఎన్ని పెట్టినా, పోలీసులు, రవాణాశాఖ ఎన్ని తనిఖీలు చేపట్టినా వాహనదారుల నిర్లక్ష్యంతో ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ప్రమాదాల సంఖ్యను తగ్
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర విషాదం చోటుచేసుకున్నది. ముండ్కా ఏరియాలోని ఓ నాలుగంతస్తుల వాణిజ్య భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది ఆహుతి కాగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. రెస్క్యూ ఆపరే�
Voligonda | యాదాద్రి భునగిరి జిల్లాలోని వలిగొండలో (Voligonda) కారు బీభత్సం సృష్టించింది. వలిగొండలో వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి మూడు దుకాణాల షెటర్లను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్రంగ