బెర్లిన్: ఒక స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. దీంతో కరిగిన ఉక్కు కంటైనర్ నుంచి ఎగసిపడింది. భగభగ మండే కరిగిన ఉక్కు ఆ ప్రాంతమంతా విస్తరించింది. అయితే ఈ ప్రమాదానికి ముందు అక్కడి కార్మికులు వెనక్కి వెళ్�
చిన్నపిల్లలు ఎక్కువగా ఆడుకునే ఆటల్లో దాగుడుమూతలు ఒకటి. అది ఆడుకోవడమే ఒక పదకొండేళ్ల బాలుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కౌశాంభి ప్రాంతంలో వెలుగు చూసింది. స్థానిక రాజకీయ నేతకు పదేళ్ల కొడుకు ఉ
సరదాగా పర్యటన చేద్దామని కుటుంబంతో కలిసి వచ్చాడా యువకుడు. తల్లిదండ్రులు కూడా అతని వెంటే ఉన్నారు. బ్రిటన్కు చెందిన సదరు యువకుడి వయసు 21 ఏళ్లు. మైకానోస్ నుంచి తిరిగి వస్తుండగా గ్రీస్లోని ఒక ప్రైవేట్ ఎయిర్
పసివాళ్లు ఇంట్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్లలో ఉండే వారైతే మరిన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే పిల్లలకు తెలియక బాల్కనీలోకి వచ్చేస్తే.. ఒక్కోసారి పొరపాటున కి
Jagtial | జగిత్యాలలోని టీఆర్ నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. టీఆర్ నగర్ వద్ద యూరియా లోడ్తో వెళ్తున్న లారీ.. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న కారును, పక్కనే ఉన్న బస్సు ఢీకొట్టింది.
ప్రమాదవశాత్తు మోకుజారి తాటిచెట్టుపైనే రెండుగంటలపాటు తలకిందులుగా వేలాడు తూ గీత కార్మికుడు అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం బొందుగులలో శుక్రవారం చోటుచేసుకొన
ద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిప�
విద్యుత్ షాక్తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(14) తన స్నేహితుడు కేబుల్ ఆపరేటర్�
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా.. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా పేల్చాల్సిందే. టపాసులు లేకుండా చాలా చోట్ల సంబరాలు పూర్తికావు. అయితే ఇవి శరీరానికి దూరంగా పెట్టుకొని పేల్చాలి. లేదంటే చాలా ప్రమాదం. ఈ వ
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఐదు వాహనాలు ఒకదాటితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండ