Batasingaram | విజయవాడ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం (Batasingaram) వద్ద ఆగివున్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు.
Gunman | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లందు పట్టణంలోని కరెంటు ఆఫీస్ సమీపంలో ఆటో ట్రాలీ, బైక్ ఢీకొన్నాయి.
Gopichand Accident | యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. గతేడాది సీటీమార్ సినిమాతో పర్లేదు అనిపించాడు గోపీచంద్. తాజాగా ఈయన తనకు బాగా కలిసొచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు
Kukatpally | కూకట్పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్పల్లిలోని సాయిబాబానగర్లో బైక్ను టిప్పర్ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు.
accident | కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మరణించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ శివారులో వేగంగా దూసుకొచ్చిన �
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెడ్డిఎవెన్యూకు చెందిన పిచెట్టి వరప్రసాద�
kothakota | కొత్తకోట (kothakota) మండలం కడకండ్ల వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కడకండ్ల వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న బైక్ను ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతిచెందారు.
Chattisgarh | ఛత్తీస్గఢ్లోని (Chattisgarh) రాజ్నంద్గావ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు.
Suryapet | జాజిరెడ్డిగూడెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని తిమ్మాపురం వద్ద జనగామ-సూర్యాపేట జాతీయ రహదారిపై (Jangaon-Suryapet highway) రెండు బొగ్గు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.
Amethi | ఉత్తరప్రదేశ్లోని అమేథీలో (Amethi) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున అమేథీ జిల్లాలోని గౌరీగంజ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ పెండ్లి జీపు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది.
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.
Manuguru | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మణుగూరులో (Manuguru) వేగంగా దూసుకొచ్చిన లారీ ఓ బైకును వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు యువ�