School auto | మునగాలలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు విద్యార్థులతో వెళ్తున్న ఆటో (School auto) మునగాల సర్కారు దవాఖాన వద్ద రోడ్డు దాటుతున్నది. ఈ క్రమంలో ఆటోను కారు ఢీకొట్టింది.
Old MLA quarters | హైదర్గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ (Old MLA quarters) వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద సైకిల్ను తప్పించబోయిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది.
Warangal | వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున రాయపర్తి మండలంలోని మైలారం వద్ద వరంగల్-ఖమ్మం ( Warangal-Khammam) జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్నాయి.
RTC bus | ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న
Anantapur | ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం (Anantapur) జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న లారీ
కారు, ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటన సోమవారం ఉదయం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఎం) శివారులో చోటుచేసుకొన్నది. నిజామాబాద్ జిల్లా
బేగంపేట్ డివిజన్ ప్రకాశ్నగర్ ఎక్స్టెన్షన్ బస్తీలో జనావాసాల మధ్య ప్రమాదకరంగా పదుల సంఖ్యలో స్క్రాప్ గోదాంలు కొనసాగుతున్నా యి. నిర్వాహకులు ఎటువంటి ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదు
చిత్తూరు జిల్లా చంద్రగిరిలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. భాకరాపేట వద్ద ఘాట్రోడ్డులో ప్రయాణిస్తుండగా బస్సు లోయలో పడిపోయింది. తిరుపతిలో ఆదివారం పెండ్లి నిశ్చితార్థం కోసం పెండ�
Jubilee hills | జూబ్లీహిల్స్లో ( Jubilee hills) అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో వేగంగా దూసుకొచ్చిన కారు.. కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె చేతిల�
Nagarkurnool | జర్మనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాకు చెందిన విద్యార్థి (Student) మృతిచెందాడు. జిల్లాలోని అచ్చంపేట మండలంలోని అక్కారానికి చెందిన అమర్సింగ్ ఉన్నత చదువుల కోసం జర్మనీ
గుడిసె ముందు ఒక్కతే ఆడుకుంటోందా చిన్నారి. తనకేం తెలుసు మృత్యువు ట్రక్కు రూపంలో వచ్చి కబళిస్తుందని? ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో వెలుగు చూసింది. సూరజ్పూర్ ప్రాంతంలో నివశించే ఒక కుటుంబానికి చెందిన 15 �
ఆ కుటుంబంలో తల్లీబిడ్డలు తప్ప మరెవరూ లేరు. 27 ఏళ్ల అశ్విన్ అనే ఆ యువకుడే ఇంట్లో సంపాదనాపరుడు. తల్లి అంటే అతనికి చాలా ప్రేమ. తల్లిని బాగా చూసుకోవాలని తపన పడేవాడు. అలాంటి యువకుడు.. ఆదివారం నాడు తల్లి కోసం ఒక హోట�
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కశ్మీర్ గేట్కు సమీపంలో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారని, ఇప్పటివరకు ఎనిమిది మందిని రక్షించినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అ�
భయంరకమైన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో జరిగింది. జగ్గయ్యపేట మండలం గౌరవం వద్ద ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న కారు కల్వర�