కారులో వెళ్తూ.. రోడ్డు దాటుతున్న ఆవును తప్పించడానికి ప్రయత్నించి దుర్మరణం పాలయ్యాడో ఎంపీ కుమారుడు. తమిళనాడులోని కీఝపుతుపట్టులో ఈ ఘటన జరిగింది. రాజ్యసభ ఎంపీ, అడ్వొకేట్ ఎన్ ఆర్ ఎలాంగో కుమారుడు రాకేష్ రంగన�
రోడ్డు ప్రమా దంలో దంపతులు దుర్మరణం చెందారు. పెండ్లిరోజు కావడంతో గుడికి వెళ్లి వస్తుం డగా దుర్ఘటన చేసుకొన్నది. ఈ ఘటన బుధవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇందన్పల్లి సమీపంలో
Shamshabad | శంషాబాద్ (Shamshabad) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని ఎలికట్ట చౌరస్తాలో సోమవారం తెల్లవారుజామున కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.
accident | సికింద్రాబాద్, షాబాద్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గేటు వద్ద బైకును డీసీఎం ఢీకొట్టింది.
Orange travels | చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, పదకొండు మంది గాయపడ్డారు. చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్పేట వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అదుపుత�
Accident | సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Accident) నలుగురు మృతిచెందారు. జాతర వెళ్తుండగా ఇద్దరు, మద్యంమత్తులో కారు నడపడంతో మరో ఇరువురు అక్కడికక్కడే మరణించారు.
‘కచ్చా బాదాం’ పాటతో నెట్టింట రాత్రికి రాత్రి సెన్సేషన్గా మారిన భుబన్ బాద్యకార్ ప్రమాదం జరిగింది. కొత్తగా కొన్న వాహనాన్ని గోడకు ఢీకొట్టడంతో ఆయన ముఖానికి స్వల్ప గాయాలయ్యాయి. బెంగాల్లోని బీర్భూమ్ జ
Shapurnagar | షాపూర్నగర్లో (Shapurnagar) రోడ్డు ప్రమాదం జరిగింది. షాపూర్ నగర్ నుంచి గాజులరామారం వెళ్లే దారిలో ఓ వ్యక్తిని బస్సు ఢీకొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు.
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలోని (Karimnagar) తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తిమ్మాపూర్ వద్ద ఓ ఆటోను కారు ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. సమాచారం �
Maharashtra | మహారాష్ట్రలోని (Maharashtra) వషీమ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి జిల్లాలోని సెలుబజార్ సమీపంలో ట్రాక్టర్ను వ్యాన్ ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే
Deep Sidhu | సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. పంజాబీ నటుడు, సామాజిక కార్యకర్త దీప్ సిద్దూ కన్నుమూశారు. హరియాణాలోని సోనిపట్ వద్ద కుండ్లీ – మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంల
జైపూర్ : రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో నలుగురు పోలీసులు సహా మరో వ్యక్తి ఉన్నారు. పోలీసులు గుజరాత్కు చెందిన వారని ఆ రాష్ట్ర సీఎం అశోక్ �