ద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిప�
విద్యుత్ షాక్తో ఓ బాలుడు మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..హసన్నగర్కు చెందిన మహ్మద్ ఇమ్రాన్(14) తన స్నేహితుడు కేబుల్ ఆపరేటర్�
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడకు వెళ్లినా.. సంబరాలు చేసుకునే సమయంలో బాణాసంచా పేల్చాల్సిందే. టపాసులు లేకుండా చాలా చోట్ల సంబరాలు పూర్తికావు. అయితే ఇవి శరీరానికి దూరంగా పెట్టుకొని పేల్చాలి. లేదంటే చాలా ప్రమాదం. ఈ వ
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్లోని ఐదు వాహనాలు ఒకదాటితో ఒకటి ఢీకొట్టుకున్నాయి. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వెళ్తుండ
మద్యం సేవించి వాహనాలు నడపడం నేరం. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఇలాంటి ప్రమాదాల వల్ల ఎవరో ఒకరిని కోల్పోయిన కుటుంబాలు ఉంటాయి. అలాంటి వారిని పరామర్శించి, మద్యం సేవించి వాహనాలు నడపొద్దని చెప్పిందా మేయర్. ఆ తర్వ
వేల్పూర్ ఎక్స్ రోడ్డులో ప్రమాదానికి కారణమైన లారీలో ఉన్న రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున మెట్పల్లి వైపు నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న లారీ మార్గమధ�
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని గద్దగుండు తండా సమీపాన 161 జాతీయ రహదారిపై సోమవారం ఉదయం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై రంజిత్ తెలి�
Parigi | వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని రంగంపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన లారీ.. కారును ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఒకరు మృ�
Bhuvanagiri | యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి మండలం హన్మాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు
మండల కేంద్రంలోని మణుగూరు క్రాస్రోడ్లో మంగళవారం ఉదయం చేపల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏలూరు నుంచి ఏటూరు నాగారం వైపు వెళ్తున్న చేపల లోడు లారీ అదుపుత�
ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వాటర్ట్యాంక్లో ప్రమాదశావత్తు పారిశుధ్య కార్మికుడు పడి మృతిచెందాడు. ప్రత్యక్ష సాక్షులు, బంధువుల కథనం ప్రకారం.. నగరపాలక సంస్థలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న చిర్ర�
గోవా నుంచి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం కర్ణాటక కలబురగి సమీపంలో బస్సులో మంటలు నిద్రలోనే ఏడుగురు ప్రయాణికులు సజీవదహనం మృతులంతా హైదరాబాద్కు చెందినవారే.. స్వల్పగాయాలతో బయటపడిన మరో 28మంది మృతుల కుటుంబాలకు
ఇటీవల నెట్టింట ప్రత్యక్షమైన ఒక వీడియో నెటిజన్లకు గూస్బంప్స్ తెప్పిస్తోంది. అందులో ఒక పిల్లాడు ఆల్మోస్ట్ రైలు కింద పడిపోబోయి తప్పించుకున్నాడు. ఈ ఘటన టొరంటోలో జరిగినట్లు సమాచారం. ఈ వీడియోను ట్విట్టర్�