డెత్ సర్టిఫికెట్ ఇచ్చే విషయంలో రూ.2 వేలకు కక్కుర్తిపడి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు ఓ ఏఎస్వో. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వద్ద చోటుచేసుకున్నది.
మెదక్ జిల్లా కౌడిపల్లి తహసీల్ కార్యాలయంలో ధరణి డాటాఎంట్రీ ఆపరేటర్గా పనిచేస్తున్న వేణురెడ్డి మంగళవారం ఓ రైతు వద్ద రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఇద్దరు అధి కారులతో పాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుపడ్డారు.
భూమిని విరాసత్ చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కిన ఘటన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటు చేసుకున్నది.
ACB Trap | భూమిని కోడేరు రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి విరాసత్ చేసేందుకు రైతు నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు డెప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా
ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మేడారం మహా జాతర సందర్భంగా ములుగుకు చెందిన కాంట్రాక్టర్ సం�
ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీ
ఎమ్మెల్యేల ఎర కేసులో నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మండిపడింది. ఏసీబీ కోర్టుకు సమాచార నిమిత్తం మెమో దాఖలు చేస్తే ఏకంగా క�
భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�