పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కిల్ కార్యాలయాల్లో కింది స్థా
లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఆ రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ట్రాప్ వేశారు.
ACB | లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ఖాన్ చైర్మన్గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన
జయశంకర్ భూపాలపల్లి : రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల వ్యాపారం చేసే ఉదయ్ శంకర్ అనే వ్యాప�
పెద్దపల్లి : రూ. 7,500 లంచం తీసుకుంటూ ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్ఖాన్ పేట గ్రామానికి చ�
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఇంట్లో స్వాధీనం వేములవాడ, ఆగస్టు 19: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ అక్రమా లు ఒక్కొక్కటిగా బయటకు
చేగుంట, ఆగస్టు 18: లంచం తీసుకొంటూ మెదక్ జిల్లా చేగుంట డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన రఘునాథ్రెడ్డి చేగుంట మండలం గొల్లపల్లిలో ఏడాది క్రితం తొమ్మిది
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వేములవాడ ఠాణాలో పని చేస్తున్న హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యా�
కర్ణాటక యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. లోకాయుక్త సమర్థంగా నడవటాన�