భూమి సర్వే కోసం రూ.లక్ష లంచం ఏసీబీ వలలో తాసిల్దార్, ఆర్ఐ అంతర్గాం, మే 23: భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్, ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సో�
పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్ సంపత్, ఆర్ఐ అజీం, ప్రైవేట్ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీ�
కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు శంషాబాద్ రూరల్, మే 12: సస్పెన్షన్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారి ఇంట్లో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పంచా�
ACB | అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం అల్వాల్లోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సో�
టేకు చెట్ల నరికివేత అనుమతులకు లంచం డిమాండ్ ఎర్రుపాలెం, మే 11: తన భూమిలోని టేకుచెట్ల నరికివేతకు అనుమతి కోరిన ఓ రైతును లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ, సర్వేయర్ను ఏసీబీ అదుపులోకి తీసుకొన్నది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ
సూర్యాపేట : నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పంచాయతీ రాజ్ డీఈగా పనిచేస్తున్న పిండిగ కరుణసాగర్ నివాసలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు ఆయన స్వ�
నాగర్కర్నూల్ : కల్వకుర్తి విద్యుత్ శాఖ ఏఈ సురేశ్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, కరెంట్ స్తంభాల కోసం స్థిరాస్తి వ్యాపారి వద్ద ఏఈ సురేశ్ లంచం డి
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శేరిలింగంపల్లి జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహరాములు కార్యాలయం, నివాసాల్లో గురువారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు ని
ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), దిశ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. అవిన�
రైతు భూమి కొలిచేందుకు రూ.4 వేలు లంచం తీసుకొం టూ డిప్యూటీ సర్వేయర్, ప్రైవేట్ అసిస్టెంట్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య కథనం ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటకు చెందిన రైతు రేగుల శంకర�