పెద్దపల్లి : రూ. 7,500 లంచం తీసుకుంటూ ధరణి ఆపరేటర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జాఫర్ఖాన్ పేట గ్రామానికి చ�
ఏసీబీకి చిక్కిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఇంట్లో స్వాధీనం వేములవాడ, ఆగస్టు 19: స్టేషన్ బెయిల్ కోసం లంచం తీసుకొంటూ ఏసీబీకి దొరికిన హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ అక్రమా లు ఒక్కొక్కటిగా బయటకు
చేగుంట, ఆగస్టు 18: లంచం తీసుకొంటూ మెదక్ జిల్లా చేగుంట డిప్యూటీ తాసిల్దార్ చంద్రశేఖర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్కు చెందిన రఘునాథ్రెడ్డి చేగుంట మండలం గొల్లపల్లిలో ఏడాది క్రితం తొమ్మిది
వేములవాడ : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. వేములవాడ ఠాణాలో పని చేస్తున్న హెడ్కానిస్టేబుల్ చంద్రప్రకాశ్ ఓ వ్యక్తి నుంచి రూ.6వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యా�
కర్ణాటక యాంటి కరప్షన్ బ్యూరో(ఏసీబీ)ను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఏసీబీ ఆధ్వర్యంలో ఉన్న కేసులు, సిబ్బంది, అధికారులను లోకాయుక్తకు బదిలీ చేసింది. లోకాయుక్త సమర్థంగా నడవటాన�
జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీ ప్రవీణ్కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఆయనకు సంబంధించిన ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు