ACB | ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు
హైదరాబాద్ : మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్నారనే ఫిర్య�
పోలీసు శాఖ నుంచి 633 మంది అగ్నిమాపకశాఖ నుంచి 22 మంది మొత్తం15 మందికి శౌర్య పతకాలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలందిస్తున్న పోలీస�
భూమి సర్వే కోసం రూ.లక్ష లంచం ఏసీబీ వలలో తాసిల్దార్, ఆర్ఐ అంతర్గాం, మే 23: భూసర్వే చేసి హద్దులు నిర్ణయించేందుకు లక్ష లంచం తీసుకుంటూ తాసిల్దార్, ఆర్ఐ ఏసీబీకి చిక్కారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో సో�
పెద్దపల్లి : భూమి సర్వే కోసం ఓ వ్యక్తి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటూ జిల్లాలోని అంతర్గాం తహసీల్దార్ సంపత్, ఆర్ఐ అజీం, ప్రైవేట్ ఉద్యోగి లింగస్వామి రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడినట్లు ఏసీబీ డీ�
కోట్ల రూపాయల ఆస్తుల గుర్తింపు శంషాబాద్ రూరల్, మే 12: సస్పెన్షన్లో ఉన్న పంచాయతీరాజ్ అధికారి ఇంట్లో దాడులు జరిపిన ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పంచా�
ACB | అక్రమాస్తుల కేసులో సంగారెడ్డి మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) సురేందర్రెడ్డిని అవినీతి నిరోధకశాఖ అధికారులు (ఏసీబీ) అరెస్టు చేశారు. గురువారం ఉదయం అల్వాల్లోని సురేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సో�
టేకు చెట్ల నరికివేత అనుమతులకు లంచం డిమాండ్ ఎర్రుపాలెం, మే 11: తన భూమిలోని టేకుచెట్ల నరికివేతకు అనుమతి కోరిన ఓ రైతును లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ, సర్వేయర్ను ఏసీబీ అదుపులోకి తీసుకొన్నది. ఏసీబీ డీఎస్పీ ఎస్వీ
సూర్యాపేట : నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పంచాయతీ రాజ్ డీఈగా పనిచేస్తున్న పిండిగ కరుణసాగర్ నివాసలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు ఆయన స్వ�