ఘట్కేసర్ రూరల్, ఏప్రిల్ 7 : పది వేల రూపాయల లంచం తీసుకుంటూ ఓ పంచాయతీ బిల్ కలెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్ పట్టుబడ్డాడు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం చౌదరిగూడ పంచాయతీలో బిల్ కలెక్టర్�
భూవివాదం కేసులో డబ్బుల కోసం డిమాండ్ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన అవినీతి పోలీస్ నర్మెట, ఏప్రిల్ 4: భూ వివాదం కేసులో డబ్బులు డిమాండ్ చేసిన ఎస్సైని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. ఖమ్�
భద్రాద్రి కొత్తగూడెం : రూ.15,000 లంచం తీసుకుంటూ ఏఈవో మణికంఠం ఏసీబీకి పట్టబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి కథనం మేరకు..వివరాలు ఇలా ఉన్నాయి. జూలూరుపాడు మండలం అన్నారుపాడుకు చెందిన బానోత్ నాగవ్య భార్య చుక్కాలి ఇట
రాజేంద్ర నగర్ సబ్ రిజిస్ట్రార్ అర్షద్ అలీ పై అవినీతి నిరోధక శాఖ శుక్రవారం కేసు నమోదు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి వున్నారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. అర్షద్ అలీ కోటీ 87 లక్షల అక్రమ �
సూర్యాపేట : బదిలీపై 24 గంటల్లో వెళ్లాల్సిన ఓ ఎస్ఐ అనూహ్యంగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట రూరల్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న లవకుమార్ �
కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
ధర్మసాగర్, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మంగళవారం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరి ఏసీబీకి పట్టుబడ్డాడు. మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన రైతు మజ్జి�