బెల్లంపల్లి టౌన్, జూలై 14: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై భాస్కర్రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పల్లె సత్యనారాయణ
మంచిర్యాల : అవినీతికి పాల్పడుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇసుక అక్ర
ఏసీబీకి చిక్కిన మియాపూర్ ఎస్సై మియాపూర్, జూలై 6: ఓ కేసులో స్టేషన్ బెయిల్ మంజూరుతోపాటు మరో వ్యక్తి పేరు లేకుండా చేసేందుకు ఠాణాలోనే లంచం తీసు కొంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు గ్రేటర్ హైదరాబాద్లోని మి�
కరీంనగర్ : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసు స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ పోలీసులు తెలిపిన వివ�
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�
ఉర్దూ నుంచి ఇంగ్లిష్లోకి తర్జుమా దేవర భూములపై నేడో రేపో నివేదికలు మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవాలయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీ, విజిలెన�
60 మంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ, విజిలెన్స్ రాజ్యాభిలేఖనం ఆఫీస్లో పురాతన పహాణీల పరిశీలన దేవుడి భూములని తెలితే నాటి అధికారులపై చర్యలు! మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దే�