కరీంనగర్ : రూ. 12 వేలు లంచం తీసుకుంటూ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖాన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. తన కింది స్థాయి ఉద్యోగి మెడికల్ బిల్ చేసేందుకు సురేందర్ డబ్బు డిమాండ్ చేయడంతో బాధితు�
అమరావతి: గుంటూరు జిల్లా ఫిరంగిపురం పోలీస్ స్టేషన్ లో లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కాడు. 40 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై అజయ్ బాబు,హెడ్ కానిస్టేబుల్ రామకోటేశ్వరావు ప్రైవేట్ డ్రైవర్ షఫీలు ఏసీబీ కి
ధర్మసాగర్, డిసెంబర్ 14: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో మంగళవారం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ యాదగిరి ఏసీబీకి పట్టుబడ్డాడు. మండలంలోని నారాయణగిరి గ్రామానికి చెందిన రైతు మజ్జి�
ఒక్క ఫోన్కాల్తో మీ సమస్య పరిష్కారం నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్కు వెళితే అధికారులు లంచం డిమాండ్ చేశారా? ఆమ్యామ్యా
సంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి: వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకొంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి దొరికారు. భూసర్వే చేసి హద్దులు నిర్ణయించిన సర్వే రిపోర్టు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకొంటూ