సంగారెడ్డి, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ)/ ఖలీల్వాడి: వేర్వేరు జిల్లాల్లో లంచం తీసుకొంటూ ఇద్దరు అధికారులు ఏసీబీకి దొరికారు. భూసర్వే చేసి హద్దులు నిర్ణయించిన సర్వే రిపోర్టు ఇచ్చేందుకు రూ.20 వేలు లంచం తీసుకొంటూ
మహేశ్వరం, సెప్టెంబర్ 21: లంచాలకు అలవాటుపడిన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పోలీస్ కానిస్టేబుల్ యాదయ్య అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) వలలో చిక్కాడు. ఓ కేసులో లంచం స్వీకరించబోతున్న ఆయనను మంగళవారం ఏసీబీ అధికార
ఆఫ్ఘనిస్థాన్ ( Afghanistan ) క్రికెట్ బోర్డుకు షాక్ తగిలింది. టీ20 వరల్డ్కప్ కోసం టీమ్ను ఎంపిక చేసిన అరగంటలోపే తాను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ ట్విటర్ ద్వారా ప్�
పెద్దపల్లి, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి (సీపీవో)రూ.40 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రా
బెల్లంపల్లి టౌన్, జూలై 14: స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి లంచం తీసుకుంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై భాస్కర్రావు ఏసీబీకి పట్టుబడ్డాడు. కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన పల్లె సత్యనారాయణ
మంచిర్యాల : అవినీతికి పాల్పడుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది. ఇసుక అక్ర