వేంసూరులో పటాకులు కాల్చి బాధిత రైతుల సంబురాలు వేంసూరు, మార్చి 24: రూ.లక్ష లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా వేంసూరు ఉప తాసిల్దార్, సర్వేయర్ ఏసీబీ అధికారులకు దొరికారు. ఈ ఘటనతో బాధిత రైతులు తాసిల్ కార్యాలయం ఎదుట
మహబూబ్నగర్ : ఓ వ్యక్తి నుంచి రూ.45 వేలు లంచం తీసుకుంటూ మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం మేరకు.. జిల్లాలోని బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన మత్స్య శాఖ సంఘం అధ్యక్షుడు శి
నాగర్కర్నూలు : లంచం తీసుకుంటూ ముగ్గురు వీఆర్వోలు అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డారు. నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండలంలోని ముగ్గురు వీఆర్వోలు రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రై�
రంగారెడ్డి : వెంచర్ అనుమతి కోసం రూ.20 లక్షలు లంచం తీసుకుంటూ మన్నెగూడ సర్పంచ్ నవీన్గౌడ్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ కథనం మేరకు..జిల్లాలోని పూడూర్ మండలం మన్నెగూడ గ్రామ సర్ప�