కరీంనగర్ : ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏఎస్ఐ రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర పోలీసు స్టేషన్లో శుక్రవారం చోటుచేసుకుంది. ఏసీబీ పోలీసులు తెలిపిన వివ�
హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డికి హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటుకు నోటు కేసు విచారణ పరిధి అవినీతి నిరోధక కేసుల విచారణ కోర్టుకు (ఏసీబీ కోర్ట�
ఉర్దూ నుంచి ఇంగ్లిష్లోకి తర్జుమా దేవర భూములపై నేడో రేపో నివేదికలు మేడ్చల్, మే 26 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దేవాలయ భూములకు సంబంధించి కీలక పత్రాలు లభించినట్టు తెలిసింది. ఏసీబీ, విజిలెన�
60 మంది అధికారులను ప్రశ్నించిన ఏసీబీ, విజిలెన్స్ రాజ్యాభిలేఖనం ఆఫీస్లో పురాతన పహాణీల పరిశీలన దేవుడి భూములని తెలితే నాటి అధికారులపై చర్యలు! మేడ్చల్, మే 25 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లా దేవరయాంజాల్ దే�
నాగర్ కర్నూల్ : లంచంగా తీసుకున్న డబ్బును మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు తగలబెట్టాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. వెల్దండ తహసీల్దార్ సైదులు గౌడ్ కోసం మండల పరిషత్ మాజీ ఉపాధ్�
బిల్లు మంజూరు కోసం రూ.2 లక్షలు లంచంరెడ్హ్యాండెడ్గా చిక్కిన ఎన్ఆర్ఈజీఎస్ ఈసీ రఫీ8 మందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు పరిగి టౌన్, మార్చి 31 : ఉపాధిహామీ పనులకు సంబంధించిన బిల్లు మంజూరు చేసేందుక�