భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�
రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు �
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్ని సిటీ సివిల్కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
: లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా భువన గిరి మండలం అనాజీపురంలో ఎరువు లు, విత్తనాల దుకాణం ఏర్పాటు కోసం వేముల విజయ్
పాలనా సౌలభ్యం కోసం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సర్కిల్ కార్యాలయాలు అవినీతికి అడ్డాగా మారాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్కిల్ కార్యాలయాల్లో కింది స్థా
లంచం ఇచ్చేందుకు ఇష్టపడని ఆ వ్యక్తి అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ)ని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం ఆ రెవెన్యూ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేందుకు ట్రాప్ వేశారు.
ACB | లంచాలకు అలవాడు పడ్డ అవినీతి అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. హనుమకొండ జిల్లాలోని సంగెం తహసీల్దార్ రాజేంద్రనాథ్.. ఓ రైతు వద్ద రూ.40 వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక
ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) శుక్రవారం అరెస్ట్ చేసింది. ఖాన్ చైర్మన్గా ఉన్న ఢిల్లీ వక్ఫ్ బోర్డు నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలకు సంబంధించిన
జయశంకర్ భూపాలపల్లి : రూ. 25,000 లంచం తీసుకుంటూ భూపాలపల్లి ఎస్ఐ ఇస్లావత్ నరేష్ ఏసీబీ అధికారులుకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ హరీశ్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏసీల వ్యాపారం చేసే ఉదయ్ శంకర్ అనే వ్యాప�