జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
రంగారెడ్డి జిల్లాలోని జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జీ ప్రవీణ్కుమార్ ఏసీబీ వలకు చిక్కాడు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఆయనకు సంబంధించిన ఎనిమిది చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు
ACB | ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవినీతి అధికారులపై కర్ణాటక ప్రభుత్వం కొరఢా ఝులిపించింది. అక్రమాస్తులు కలిగిఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న 21 మంది ప్రభుత్వ అధికారుల ఇండ్లపై అవినీతి నిరోధక శాఖ (ACB) దాడులు
హైదరాబాద్ : మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ వ్యవహారంలో లంచం తీసుకుంటున్నారనే ఫిర్య�
పోలీసు శాఖ నుంచి 633 మంది అగ్నిమాపకశాఖ నుంచి 22 మంది మొత్తం15 మందికి శౌర్య పతకాలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలందిస్తున్న పోలీస�