ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం ఉపాధి కల్పనశాఖ కార్యాలయంలో ఇద్దరు అధి కారులతో పాటు రిమ్స్ జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుపడ్డారు.
భూమిని విరాసత్ చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఓ రెవెన్యూ అధికారి ఏసీబీ వలలో చిక్కిన ఘటన సోమవారం నాగర్కర్నూల్ జిల్లా కోడేరు రెవెన్యూ కార్యాలయంలో చోటు చేసుకున్నది.
ACB Trap | భూమిని కోడేరు రెవెన్యూ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుంచి విరాసత్ చేసేందుకు రైతు నుంచి రూ.10వేలు లంచంగా తీసుకుంటుండగా అధికారులు డెప్యూటీ తహసీల్దార్ను రెడ్ హ్యాండెడ్గా
ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మేడారం మహా జాతర సందర్భంగా ములుగుకు చెందిన కాంట్రాక్టర్ సం�
ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీ
ఎమ్మెల్యేల ఎర కేసులో నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మండిపడింది. ఏసీబీ కోర్టుకు సమాచార నిమిత్తం మెమో దాఖలు చేస్తే ఏకంగా క�
భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�
రాష్ట్ర జీవి త బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెం ట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉ పాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జి ల్లాలో చోటు �
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్ని సిటీ సివిల్కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
: లంచాలు తీసుకుం టూ గురువారం ముగ్గురు అధికారులు ఏసీబీకి చిక్కారు. యాదాద్రి జిల్లా భువన గిరి మండలం అనాజీపురంలో ఎరువు లు, విత్తనాల దుకాణం ఏర్పాటు కోసం వేముల విజయ్