రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 721 మందికి పోలీసు సేవా పతకాలను హోంశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖ విభా�
అడవులను కాపాడాల్సిన అధికారే అక్రమాలకు తెర లేపాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను అడవిలో ఓ బ్రిడ్జి నిర్మాణానికి అన�
ACB | ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నిజామాబాద్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్రెడ్డి ఇండ్లల్లో రెండో రోజైన గురువారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ACB Raids | నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ACB) పట్టుబడ్డారు.
‘గుప్తా’ధిపత్యంలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అవినీతి, అక్రమాలు, వరుస వివాదాలతో వర్సిటీ పరవును బజారున పడేసిన వీసీ రవీందర్ గుప్తాకు ఏసీబీ ముకుతాడు వేసింది.
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధిక�
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సీనియర్ అకౌంటెంట్ సిరికొండ దీపిక, మరో సీనియర్ అకౌంటెంట్ పులి రాజనర్సయ్య, గతంలో ఇక్కడ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన ష ఫీయొ�
ఏన్కూరు తహసీల్దార్ ఓ రైతు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రుతండాకు చెందిన బానోతు రామకృష్ణ తన తల్ల�
నల్లగొండ జిల్లా డిండి పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో శ్రవణ్కుమార్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. డిండి మండల కేంద్రానికి చెందిన బాయరాజు శంకరయ్య ఇంటి స్థలం కాగితాల కోసం గ్రామ పంచాయతీ�
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఆగడాలపై పాలకవర్గ సమావేశం మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీయూ ను నడిపించాల్సిన వ్యక్తి ఏకంగా అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, తనకు ఇష్టమొచ్చినట్లుగా నిబ�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ