హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ): గొర్రెల స్కాం కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు చంచల్గూడ జైలుకు గతంలో తరలించిన సంగతి తెలిసిందే. వీరిని ఏసీబీ అధికారులు గురువారం తన కస్టడీలోకి తీసుకొన్నారు.
ఉస్మానియా దవాఖానలో వైద్యపరీక్షలు నిర్వహించి, బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీసుకు విచారణ కోసం తరలించారు.