నాలుగైదు రోజులుగా కురుస్తున్న వానలతో నగరంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు వంటి లక్షణాలతో రోగులు దవాఖానలను ఆశ్రయిస్తున్నారు.
ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా దవాఖానలో చేరిన ఓ యువతికి ఉస్మానియా దవాఖాన వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. రెండు నెలల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి, ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్ష�
తెలంగాణ బిడ్డల ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణం నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ నీటిపారుదల రంగానికి విశేషమైన సేవలందించిన గొప్ప ఇంజినీర్ అని చ
పీడియాట్రిక్ ఆరోగ్య సంరక్షణలో ఉస్మానియా దవాఖాన ఓ మైలురాయిని దాటింది. దవాఖాన యూరాలజీ విభాగం వైద్యులు ఆరుగురు చిన్నారులకు శస్త్రచికిత్సలు చేసి మూత్రపిండాల్లోని రాళ్లను విజయవంతంగా తొలగించి వైద్యశాల కీ
గోషామహల్ పోలీస్ స్టేడియం ప్రాంగణంలో ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం చేపట్టనున్నందున అక్కడ ఉన్న పోలీస్ శాఖకు చెందిన అన్ని బ్లాకులను తరలించామని, హార్స్గ్రౌండ్, గుర్రపుశాలను తాత్కాలికంగా స్టే�
Osmania Hospital | దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా ఉస్మానియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును సిద్ధం చేసినట్లు ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ తె
ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో రోగుల కోసం 24 గంటలపాటు రోగి సహాయక సేవలకోసం హెల్ప్లైన్ డెస్క్ను ప్రారంభించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ రాకేశ్ సహాయ్, బీఎస్బీ హ్యూమన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధ
ఉస్మానియా వైద్యులు మరో అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. తొలిసారిగా ఓ వ్యక్తికి పేగు మార్పిడి చేశారు. 40 ఏండ్ల ఓ వ్యక్తి షార్ట్గట్ సిండ్రోమ్ అనే పేగు సమస్యతో బాధపడుతూ ఉస్మానియాలో చేరాడు
వేలాది ప్రాణాలను కాపాడటంతో పాటు నిరుపేదలకు వైద్య ప్రదాయినిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఆసుపత్రిలో నర్సులు, సహాయకులు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. 1,168 పడకల సామర్థ్యం క
Kidney Day | భారతదేశంలో కిడ్నీ వ్యాధి చాలా సాధారణమైందని, ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ పేర్కొన్నారు.
Hyderabad | హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటప�