Kidney Day | భారతదేశంలో కిడ్నీ వ్యాధి చాలా సాధారణమైందని, ప్రతి సంవత్సరం సుమారు రెండు లక్షల మంది కిడ్నీ వైఫల్యానికి గురవుతున్నారని ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్ పేర్కొన్నారు.
Hyderabad | హైదరాబాద్లోని మలక్పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. శిరీష గుండెపోటుతో మరణించలేదని.. ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లుగా పోస్ట్మార్టం నివేదికలో బయటప�
Suicide Attempt | తన స్నేహితురాలు తనతో మాట్లాడటం లేదని పదో తరగతి విద్యార్థిని స్పిరిట్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన షాబాద్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
రంగారెడ్డి జిల్లా కేశంపేటలో (Keshampet) విషాదం చోటుచేసుకున్నది. విద్యుత్ ప్రమాదానికి గురై యువకుడు మృతిచెందాడు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామానికి చెందిన చెవిటి ప్రవీణ్ (28) టీఫైబర్ కేబుల్ నెట్వర్క్లో ప్రైవేట�
ఉస్మానియా దవాఖానకు నూతన భవనాలను నిర్మించేందుకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వం అంచనా వ్యయం కూడా ప్రకటించింది. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాలు నిర్మిస్తామని, 2000 పడకలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్న
ఉస్మానియా దవాఖానను గోషామహల్ పోలీస్ స్టేడియంలో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆ ప్రాంత వాసులు వ్యతిరేకిస్తున్నారు. పాతబస్తీలో భౌగోళికంగా ఇరుకుగా ఉండే ప్రాంతంలో భారీ దవాఖాన నిర్మించడం వల్ల ప్రజా
Osmania Hospital | గోషామహల్ స్థానిక ప్రజల నిరసనలు, వివిధ పార్టీల నాయకుల ముందస్తు అరెస్టులతో పోలీసుల అష్టదిగ్బంధనం మధ్య ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన, భూమి పూజ చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా దవాఖానను నిర్మిస్తున్నట్టు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. దవాఖాన భవన నిర్మాణాలపై బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించా�
Hyderabad | ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవనం నిర్మాణంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గోషామహల్లోని ప్రతిపాదిత స్థలానికి సంబంధించి శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత వేగంగా
Revanth Reddy | గోషామహాల్ స్టేడియంలో వారం రోజుల్లో ఉస్మానియా ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆరాంఘర్ - జూపార్క్ ఫ్లై ఓవర్ను ప్రారంభించిన సందర్భంగా రేవంత్ రెడ్�