KTR | పోలీసుల దాడిలో గాయపడి ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) లో చికిత్స పొందుతున్న ఆశా వర్కర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) పరామర్శించారు. ఎవరికీ భయపడవద్దని, మీకు మేం అండగా ఉన్నామని ఈ స
హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులకు సంబంధించిన చికిత్సా కేంద్రాలైన ఏఆర్టీ సెంటర్లను ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ గాలికొదిలేసింది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్వహిస్తున్న ఏఆర్టీ సెంటర్ల నిర్వహణ బాధ్యతలను �
ఉస్మానియా దవాఖాన ప్లాస్టిక్ సర్జరీ విభాగం అధిపతిగా ప్రొఫెసర్ పలుకూరి లక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఉస్మానియా మెడికల్ కళాశాలలో 2000 నుంచి 2005 వరకు ప్లాస్టిక్ సర్జరీలో పీజీ పూర్తి చేసిన ఆమె 2005 ఆగస్ట�
హైదరాబాద్లోని హైకోర్టు ఆవరణలో శుక్రవారం ఉచిత వైద్య, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రాష్ట్ర న్యా యసేవాధికార సంస్థ, ఉస్మానియా దవాఖాన, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని ప్�
ఉస్మానియా దవాఖాన పాత భవనం గ్రౌండ్ఫ్లోర్లోని డాక్టర్స్ క్యాంటీన్ వద్ద పాము కలకలం రేపింది. ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలకు మూసీ నదిలో నుంచి కొట్టుకువచ్చిన పాము శనివారం రాత్రి డాక్టర్స్ క్యాంటీన్�
ట్రాన్స్జెండర్ల కోసం జిల్లాకో క్లినిక్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారానికి రెండు లేదా మూడురోజులపాటు వైద్యసేవలు అందించనున్నారు. జనరల్ ఫిజీషియన్, డెర్మటాలజిస్ట్, సైకియాట్రిస్ట్ అంద�
బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, మరి కొందరికి ప్రాణం పోశారు ఆ కుటుంబ సభ్యులు. మీర్పేటలోని టీఎస్ఆర్ నగర్కు చెందిన కందికట్ట రవి కుమారుడు కందికట్ట తేజ (20) చదువుకుంటున్నాడు. గత నెల 29న అర�
నకిలీ బిల్లులు సమర్పించి సీఎంఆర్ఎఫ్ నిధులను స్వాహా చేసిన కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో మిర్యాలగూడలో ఆర్ఎంపీ వైద్యునిగా పనిచేస్తున్న గొట్టి గిరి, నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స
‘గోషామహల్ పోలీస్స్టేడియం ప్రాంతంలో ఉస్మానియా దవాఖాన నిర్మిస్తే.. స్థానికులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదం ఉంది.. అంతేకాకుండా మార్చురీ ఏర్పాటు..వాహనాల రాకపోకలతో ఈ ప్రాంతంలో మరింత ట్రాఫిక్ సమస్య తలెత్తుం�