‘గుప్తా’ధిపత్యంలో చిక్కుకున్న తెలంగాణ యూనివర్సిటీకి ఎట్టకేలకు విముక్తి లభించింది. అవినీతి, అక్రమాలు, వరుస వివాదాలతో వర్సిటీ పరవును బజారున పడేసిన వీసీ రవీందర్ గుప్తాకు ఏసీబీ ముకుతాడు వేసింది.
నిజామాబాద్లోని తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ దాచేపల్లి రవీందర్ గుప్తా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కారు. పరీక్ష కేంద్రానికి అనుమతి ఇచ్చేందుకు రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధిక�
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సీనియర్ అకౌంటెంట్ సిరికొండ దీపిక, మరో సీనియర్ అకౌంటెంట్ పులి రాజనర్సయ్య, గతంలో ఇక్కడ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన ష ఫీయొ�
ఏన్కూరు తహసీల్దార్ ఓ రైతు నుంచి రూ.3వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు గురువారం వల పన్ని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. భద్రుతండాకు చెందిన బానోతు రామకృష్ణ తన తల్ల�
నల్లగొండ జిల్లా డిండి పంచాయతీ కార్యదర్శి, ఇన్చార్జి ఎంపీవో శ్రవణ్కుమార్ లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి చిక్కాడు. డిండి మండల కేంద్రానికి చెందిన బాయరాజు శంకరయ్య ఇంటి స్థలం కాగితాల కోసం గ్రామ పంచాయతీ�
తెలంగాణ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ ఆగడాలపై పాలకవర్గ సమావేశం మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. టీయూ ను నడిపించాల్సిన వ్యక్తి ఏకంగా అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, తనకు ఇష్టమొచ్చినట్లుగా నిబ�
నాగర్కర్నూల్ జిల్లా చారకొండ తాసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల మేరకు.. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం సంకటోనిపల్లికి చెందిన తాళ్ల రవీ
లంచం తీసుకుంటూ రెండు చోట్ల ముగ్గురు ఉద్యోగులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగారెడ్డిలో డీఈవో, సీనియర్ అసిస్టెంట్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ, జగిత్యాల జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శ�
ఏసీబీకి మరో అవినీతి అధికారి చిక్కారు. రోడ్ల పనుల బిల్లు చెక్కుకు లంచం డిమాండ్ చేసి అడ్డంగా దొరికారు. లంచంగా తీసుకుంటుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్�
సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. ఓ ప్రైవేట్ స్కూల్కు ఎన్వోసీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా డీఈవో, అదే కార్యాలయంలో పని చేసే సీనియర్ అసిస్టెంట్లను
ఏటూరునాగారంలో మరో ఉద్యోగి ఏసీబీ వలకు చిక్కాడు. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డీఈఈ నవీన్, ఏఈఈ అబీద్ ఏసీబీకి చిక్కిన నెల రోజుల వ్యవధిలో మరో ఉద్యోగి పట్టబడడం కలకలం రేకెత్తిస్తున్నది.
రైతు భూమి కొలిచేందుకు లంచం తీసుకుంటూ ములుగు జిల్లా ఏటూరునాగారం మండల సర్వేయర్ (ఔట్ సోర్సింగ్) బొచ్చు మహేందర్ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికాడు.