జనగామ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శేపూరి ప్రశాంత్ గురువారం ఏసీబీకి చిక్కారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎండీ అజార్ ద్వారా ఔట్సోర్సింగ్ మహిళా ఫార�
లంచం తీసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డారు. పెండెం రాజేందర్ అనే కాంట్రాక్టర్ కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేస్తుంటారు.
కోహీర్ తహసీల్దార్ కార్యాలయంలో టైపిస్టుగా విధులు నిర్వహించే శ్రీకాంత్రెడ్డి.. కవేలికి చెందిన ఓ రైతు నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కాడు.
Rajanna Sioricilla | అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడ�
ACB | నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ రాజు స్టేషన్ బెయిల్ మంజూరు చేసేందుకు రూ.10 వేలు లంచం(Taking Bribe) తీసుకుంటుండగా ఆదివారం ఏసీబీ(ACB) అధికారులు పట్టుకున్నారు. డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. మామడ మండలంలోని అన