Shiva Balakrishna | హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర వెల్లడించారు. శివబాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకున్నది. బాలకృష్ణ తమ్ముడు శివ నవీన్కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజులపాటు అతడిని విచారించిన �
నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్వోసీ) మంజూరుకు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ కార్యదర్శి ఏసీబీకి చిక్కాడు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్కు చెందిన నిమ్మల నిఖిల్ జక్రాన్పల్లి మండలం తొర్లికొ�
కేసు నుంచి తప్పించేందుకు లంచం తీసుకుంటూ ఎస్సై ఏసీబీకి చిక్కాడు. మహబూబ్నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్కు చెందిన కృష్ణారెడ్డి కుమారుడిపై ప్రేమ వ్యవహారంలో బాధితురాలు మహ్మదాబాద్ పోలీస్స్టేషన్�
ACB | హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ మూడో రోజు కస్టడీలోకి తీసుకుంది. చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శివబాలకృష్ణను ఏసీబీకి కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చే�
పని ఒత్తిడి తట్టుకోలేక హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో 15 ఏండ్లుగా కంప్యూటర్ ఆపరేటర్ (ఔట్ సోర్సింగ్)గా పనిచేస్తున్న శేఖర్ బుధవారం రాత్రి గుండెపోటుతో చనిపోయారు.
ACB | హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను ఏసీబీ కస్టడీకి కోర్టు అనుమతించింది. ఎనిమిది రోజుల పాటు శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీలో ఉండనున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ ప్రభావం హెచ్ఎండీఏపై పడింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో గుర్తించినవే కాకుండా ఈ స్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టడానికి కారణమైన భవన నిర్మాణాలు, లేఅవ
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 45 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక అంశాలు వెల్లడించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.300 నుంచి రూ.400 కోట్లకుపైగానే ఉన్నట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అంచనా వేశారు. 24 గంటలపాటు 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి గుర�
రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన
గొర్రెల పెంపకం పథకం నిధుల మళ్లింపు కేసును కొట్టేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం ఆదిత్య కేశవసాయి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.