హెచ్ఎండీఏలో అవినీతి జలగలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. సంచలనం సృష్టించిన శివబాలకృష్ణ వ్యవహారం విచారణ చేపడుతుండగానే అదే విభాగంలో మరో అధికారి లీలలు వెలుగులోకి వచ్చాయి.
డిప్యూటేషన్ కోసం డైరెక్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీహెచ్)కు లంచం ఇచ్చానంటూ వైరల్ అయిన ఆడియోపై ఏసీబీ దృష్టిపెట్టినట్టు తెలిసింది. ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, రిటైర్డ్ ఐఏఎస్తో విచారణ జరపా�
ఫ్లాట్ యజమాని పేరు మార్చేందుకు లింగోజిగూడకు చెందిన శ్రీధర్ నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఎల్బీనగర్ సర్కిల్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్గా పట్�
మహిళా శిశు సంక్షేమ, అభివృద్ధిశాఖలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అధికారి (సీడీపీవో)గా పనిచేస్తున్న అనిశెట్టి శ్రీదేవిని బుధవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.