ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ ప్రభావం హెచ్ఎండీఏపై పడింది. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో గుర్తించినవే కాకుండా ఈ స్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టడానికి కారణమైన భవన నిర్మాణాలు, లేఅవ
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరస్టైన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ 45 పేజీల రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు కీలక అంశాలు వెల్లడించారు.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల విలువ రూ.300 నుంచి రూ.400 కోట్లకుపైగానే ఉన్నట్టు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు అంచనా వేశారు. 24 గంటలపాటు 16 ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించి గుర�
రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) ఏసీబీ అరెస్టు చేసింది. బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన
గొర్రెల పెంపకం పథకం నిధుల మళ్లింపు కేసును కొట్టేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఎం ఆదిత్య కేశవసాయి దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
భూ సర్వేకు సంబంధించిన రిపోర్టు ఇవ్వడానికి లంచం తీసుకుంటూ సర్వేయర్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. ఏసీబీ మహబూబ్నగర్ డీఎస్పీ శ్రీకృష్ణ�
ACB Raid | భూమికి సంబంధించిన ప్రొసిడింగ్స్ కాపీని జారీ చేయడానికి లంచం తీసుకున్న ల్యాండ్ అండ్ సర్వే డిప్యూటి సర్వేయర్(Deputy Surveyor) ను అవినీతి నిరోధక శాఖ అధికారులు(ACB ) రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు.
లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని హౌసింగ్బోర్డులోగల ఓ వెంచర్లో ఇంటి నంబర్ కేటాయించాలని ఆకుల సంగమేశ్వర్ అనే వ్యక్తి గతనెల 25న మున్సిపల్ ఆ�
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కొనుగోళ్లలో మోసం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. సుమారు రూ.2.10 కోట్ల మేర మోసం జరిగిందంటూ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పీ�