లంచం తీసుకుంటూ మున్సిపల్ అధికారి ఏసీబీ అధికారులకు దొరికాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని హౌసింగ్బోర్డులోగల ఓ వెంచర్లో ఇంటి నంబర్ కేటాయించాలని ఆకుల సంగమేశ్వర్ అనే వ్యక్తి గతనెల 25న మున్సిపల్ ఆ�
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా కొనుగోళ్లలో మోసం జరిగిందంటూ వచ్చిన ఆరోపణల కేసును రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. సుమారు రూ.2.10 కోట్ల మేర మోసం జరిగిందంటూ ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లపై గచ్చిబౌలి పీ�
జనగామ జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శేపూరి ప్రశాంత్ గురువారం ఏసీబీకి చిక్కారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఎండీ అజార్ ద్వారా ఔట్సోర్సింగ్ మహిళా ఫార�
లంచం తీసుకుంటూ కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డారు. పెండెం రాజేందర్ అనే కాంట్రాక్టర్ కాకతీయ యూనివర్సిటీ హాస్టళ్లలో పాలు, పెరుగు సరఫరా చేస్తుంటారు.