సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
ఏసీబీ వలకు అ వినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు
ACB | ఏసీబీ వలకు అవినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్�
ఏసీబీ డైరెక్టర్గా ఐజీ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏసీబీ ఏడీజీ రవిగుప్తాను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర హోంశాఖలోని వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న 718 మందికి పోలీస్ సేవా పతకాలను శుక్రవారం ప్రకటించారు. సివిల్ పోలీస్, ఏసీబీ, విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖల్లో అ
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 721 మందికి పోలీసు సేవా పతకాలను హోంశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖ విభా�
అడవులను కాపాడాల్సిన అధికారే అక్రమాలకు తెర లేపాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో కొండాపూర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న మంత శ్రీనివాస్ అలియాస్ శ్రీను అడవిలో ఓ బ్రిడ్జి నిర్మాణానికి అన�
ACB | ఓ వ్యక్తి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ సంఘటన జిల్లాలోని రాజంపేట మండలం కొండాపూర్లో చోటు చేసుకుంది.
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ నిజామాబాద్ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ శాఖ ఏడీ శ్యాంసుందర్రెడ్డి ఇండ్లల్లో రెండో రోజైన గురువారం కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ACB Raids | నిజామాబాద్ ల్యాండ్ అండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ తో పాటు మరో ఇద్దరు లంచం(Bribe) తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు(ACB) పట్టుబడ్డారు.