రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంపీవో కల్యాణి ఆదేశాల మేరకు రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి నరేందర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకా�
కోర్టు ఉత్తర్వులను అమలుపరచడానికి లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు న్యాయవాది కటకం శారద తనకు సంబంధించ�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండ లం మేడిపల్లికి చెందిన బద్దం లక్ష్మి తన వ్యవసాయ భూమిని తమ సంతా నం ఇండ్ల నిర్మాణానికి వ్యవసాయేతర భూ మిగా మార్చేందుకు గత నెల 22న ధరణిలో దరఖాస్తు చేసుకున్నారు. ఆర్ఐ తిరుపతి రూ.20 �
రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల ఏసీబీ దాడుల్లో ముగ్గురు రెవెన్యూ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. హైదరాబాద్ అంబర్పేట తహసీల్దార్ కార్యాలయ పరిధిలో తన తల్లి ప్లాటు రిజిస్ట్రేషన్ ఫైల్ తదుపరి ఉ�
ACB | పాసు బుక్కుల్లో సవరణల కోసం రెండు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ తహసీల్దార్, ఆర్ఐ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సంఘట ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..అదిలాబాద్కు చ�
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కనపర్తికి చెందిన పత్తి శ్రీనివాస్రెడ్డి వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, నెక్కొం డ, నల్లబెల్లి మండలాలకు చెందిన భూ సర్వేయర్లు శామ్యూల్, మల్లయ్య, కుశాల్కు ఫోన్ చేసి తాను ఏసీ
ఈఎస్ఐ కుంభకోణం (ESI scam) కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చార్జిషీట్ దాఖలుచేసింది. రూ.211 కోట్ల స్కాం జరిగిందని అధికారులు నిర్ధారించారు. ఈ కుంభకోణంలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితోపాటు మరో 15 మందిని
సుద్దాల గ్రామంలో గురువారం ఒక్కసారిగా అలజడి రేగింది. గ్రామంలో ఇద్దరి ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి పెందోట జగదీశ్వర్ 30వేలు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇదివరకే 10వేలు అడ్వాన్స్గా �
ఏసీబీ వలకు అ వినీతి చేప చిక్కింది. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలోని నంచర్ల గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పనుల్లో భాగంగా మాజీ ఎంపీటీసీ సువర్ణ రూ.4,41,321తో రెండు సీసీ రోడ్డు