Hyderabad | లంచం కోసం చెయ్యిచాచే ఉద్యోగులను చూశాం. కానీ తొలిసారి లంచమిచ్చినవారిని వెతుక్కుని మరీ డబ్బులు వాపస్ చేసే చూస్తున్నాం. సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు జరుపుతున్న వరుస దాడులతో అవినీతిపరుల గుండె
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అసిస్టెం ట్ రిజిస్ట్రార్ రూ.లక్ష లంచం తీసుకుం టూ పట్టుబడి అరెస్టు అయ్యాడు. జిల్లా కు చెందిన నవభారత్ కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు, ఖాతాదారులకు ఇటీవల వివాదం చోటుచేసుకున�
హైదరాబాద్ నారాయణగూడ సర్కిల్కు చెందిన డిప్యూటీ వాణిజ్య పన్నుల అధికారి (సీటీవో) బీ వసంతను లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధకారులు పట్టుకున్నారు.
మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకున్నది. మర్కోడ�
మాజీ ఉప సర్పంచ్, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఎంపీవో, పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు �
Bhupal Reddy | అది సోమవారం రాత్రి 8:30 గంటలు. కొంగరకలాన్.. చుట్టూ సంజీవని వనం. సమీపంలో గుర్రంగూడ ఎక్స్ రోడ్డు. వాహనాలన్నీ పరుగులు తీస్తున్నాయి. పెద్ద సారు అప్పజెప్పిన పనిని పూర్తి చేయడానికి రంగారెడ్డి కలెక్టరేట్క�
అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడిన మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి మహ్మద్ గౌస్ పాషాతోపాటు అతని డ్రైవర్ ఎలమందల సుబ్బారావు, ప్రైవేట్ వ్యక్తి రాంగోపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ�
మున్సిపల్ కార్పొరేషన్లో దోచుకున్న ప్రతి పైసా నగర అభివృద్ధికి ఉపయోగించాలని, ఏసీబీ అధికారులు రికవరీ చేసిన డబ్బు తిరిగి మున్సిపల్ ఖాతాలో జమచేసి అభివృద్ధికి ఖర్చు చేయాలని అర్బన్ ఎమ్మెల్మే ధన్పాల్ స�
గుట్టల కొద్దీ నోట్ల కట్టలు.. రూ.కోట్లల్లో ఆస్తులు.. పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు.. మున్సిపాలిటీలో పని చేసే ఓ ఉద్యోగి ఇంట్లో లభ్యమైన సంపదను చూసి ఏసీబీ అధికారుల కళ్లు బైర్లు కమ్మాయి. నిజామాబాద్ బల్దియా సూపర
సంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం అవినీతి, అక్రమాలకు కేరాఫ్గా మారిం ది. నాలుగు రోజుల క్రితం సంగారెడ్డిలోని జిల్లా రిజిస్ట్రేషన్ కా ర్యాలయంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఏసీబీ అధికారులు ఆకస్మిక�
వేర్వేరు జిల్లాల్లో వివిధ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ప్రభుత్వ అధికారులు గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఆరుగాలం కష్టించి పంట పండించే రైతును సైతం అవినీతి అధికారులు వదలడం లేదు. గత మే నెల లో నర్సాపూర్ వ్యవసాయ అధికారి అనిల్కుమార్ రైతు వద్ద రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.