లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన గుండ�
లైసెన్స్ రెన్యూవల్ చేయడంతోపాటు పెండింగ్ బిల్స్ ఇవ్వడానికి లక్ష రూపాయల లంచం తీసుకుంటూ శుక్రవారం ఖైరతాబాద్లోని వాటర్వర్క్స్ రెవెన్యూ అధికారి, అతని వద్ద పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఏసీబీ అధిక
గొర్రెల స్కాంలో ఏసీబీ కేసు నమోదు కాకముందే ఏ1, ఏ2 నిందితులు విదేశాలకు పారిపోయినట్టు సమాచారం. ఈ స్కాంలో ఏ1గా సయ్యద్ మొయినొద్దీన్, ఏ2గా సయ్యద్ ఇక్రముద్దీన్ ఆహ్మద్ ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు.
కాంట్రాక్టరు నుంచి రూ. 84 వేల లంచం తీసుకుంటూ పట్టుబడిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జగజ్యోతిని నాంపల్లి కోర్టులో ఏసీబీ అధికారులు బుధవారం హాజరుపరిచారు.
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్
భారీ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భార్య బంధువైన భరత్ పేరున మూడు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఉన్నతాధికారుల విచారణలో మూడోరోజైన శుక్రవారం పలు కీలక
ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.50 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
మీపై చీటింగ్ కేసు నమోదైందా? అరెస్టు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరు మా చేతులు తడిపితే చాలు అరెస్టును తప్పించేస్తాం అంటున్నారు ముగ్గురు ఖాకీలు. చైతన్యపురి పోలీస్స్టేషన్ అడ్డాగా లంచాలతో చెలరే�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బె�
ఏసీబీ వలకు ఓ అవినీతి వ్యవసాయ శాఖ చేప చిక్కింది. ఫెర్టిలైజర్ షాపు యజమాని నుంచి లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన గ�