ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్టయిన శివ బాలకృష్ణ విచారణ పూర్తయింది. విచారణ సమయంలో ఏసీబీ అధికారులు 4 రోజుల పాటు అమీర్పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్సులో ఉన్న హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్
భారీ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ భార్య బంధువైన భరత్ పేరున మూడు లాకర్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ ఉన్నతాధికారుల విచారణలో మూడోరోజైన శుక్రవారం పలు కీలక
ఖమ్మం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వర్తిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్ రూ.50 లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు.
మీపై చీటింగ్ కేసు నమోదైందా? అరెస్టు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారా? మీరు మా చేతులు తడిపితే చాలు అరెస్టును తప్పించేస్తాం అంటున్నారు ముగ్గురు ఖాకీలు. చైతన్యపురి పోలీస్స్టేషన్ అడ్డాగా లంచాలతో చెలరే�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు చోట్ల ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కడెం తహసీల్దార్ రాజేశ్వరి, డీటీ చిన్నయ్య రైతు నుంచి రూ. 9 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డారు. మంచిర్యాల జిల్లా బె�
ఏసీబీ వలకు ఓ అవినీతి వ్యవసాయ శాఖ చేప చిక్కింది. ఫెర్టిలైజర్ షాపు యజమాని నుంచి లంచం తీసుకుంటూ అధికారి పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిచ్కుంద మండలం గోపన్పల్లి గ్రామానికి చెందిన గ�
రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల సోమవారం లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ ఎస్ అరుణ.. కార్�
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అవినీతి అధికారి, సిబ్బంది ఒకరు ఏసీబీ వలకు చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.