తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. నిజ�
రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంపీవో కల్యాణి ఆదేశాల మేరకు రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి నరేందర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకా�
ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐ దేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పు చెప్ప�
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు బుధవారం మరోసారి సోదాలు నిర్వహించారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ గతనెల 17న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయింపు కోసం �
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ తన సోదరికి చెందిన ఎర్టీగా కారును మంచిర్యాల డిప�
ఓ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ రాంబాబు జిల్లా కోర్టు విధులు నిర్వహిస్తు�
Hyderabad | హైదరాబాద్ బహదూర్పురా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ సిటిజెన్ నుంచి రూ. 8
kollapur | రాష్ట్ర జీవిత బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉపాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కొ�
లంచం డిమాండ్ చేసి ఓ పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. రేకుల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఓ విశ్రాంత సైనికుడి నుంచి 90వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కాడు. కరీంనగరంలోని ఆర్టీసీ వర్క్షా�