రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల సోమవారం లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ పరిధిలోని బాలానగర్ మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాల్ ఎస్ అరుణ.. కార్�
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు డీపీఆర్వోలో పని చేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం డిమాండ్ చేసి చివరికి ఏసీబీ అధికారులకు పట్టుబడింది.
టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న అవినీతి అధికారి, సిబ్బంది ఒకరు ఏసీబీ వలకు చిక్కారు. ఓ భవన నిర్మాణ అనుమతుల కోసం రూ.1.50 లక్షలు డిమాండ్ చేసి, నగదు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
తాను తిరుగుతున్న కారు అద్దె బిల్లు మంజూరు చేసేందుకు జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. నిజ�
రంగారెడ్డి జిల్లా కందుకూరు ఎంపీవో కల్యాణి ఆదేశాల మేరకు రూ.2.5 లక్షలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి నరేందర్ను ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వివరాల ప్రకా�
ఆదిలాబాద్ జిల్లా మావల మండల తహసీల్దార్ కార్యాలయంలో ఇద్దరు రెవెన్యూ అధికారులు ఓ రైతు నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఆదివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అవినీతికి పాల్పడుతూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన నేరంలో నిందితుడైన ఎస్సైకి ఐ దేండ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కుమార్ వివేక్ తీర్పు చెప్ప�
తెలంగాణ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు బుధవారం మరోసారి సోదాలు నిర్వహించారు. అప్పటి వీసీ ప్రొఫెసర్ రవీందర్ గతనెల 17న హైదరాబాద్లోని తన నివాసంలో ప్రైవేట్ డిగ్రీ కళాశాలకు పరీక్షా కేంద్రం కేటాయింపు కోసం �
మంచిర్యాల జిల్లా వైద్యారోగ్యశాఖ సిబ్బంది లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన డీ రామసాగర్ తన సోదరికి చెందిన ఎర్టీగా కారును మంచిర్యాల డిప�