కొండాపూర్, ఆగస్టు 26: విద్యుత్తు మీటర్ కనెక్షన్ కోసం రూ.15 వేలు లంచం తీసుకొంటూ ఓ లైన్మెన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కొండాపూర్ సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. శ్రీరామ్�
మెడికల్ బిల్లులను మంజూరు చేసేందుకు ఓ బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ డీఎంఈ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఫయ్యాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ : విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు.. 20 విద్యుత్ మీటర్ల కో�
Marikal Tehasildar | వితంతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఘటనలో తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నచింతకుంట మండలం
Medchal Malkajgiri | మేడిపల్లి ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా యాదగిరి రాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.