ఓ కేసులో నిందితుడి నుంచి లంచం తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ రాంబాబు జిల్లా కోర్టు విధులు నిర్వహిస్తు�
Hyderabad | హైదరాబాద్ బహదూర్పురా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ శ్రవణ్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ సిటిజెన్ నుంచి రూ. 8
kollapur | రాష్ట్ర జీవిత బీమా సంస్థలో చేసిన మూడు పాలసీలు మెచ్యూరిటీ కావడంతో డబ్బుల విడుదలకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఎంఈవో, ఉపాధ్యాయుడు పట్టుబడిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో కొ�
లంచం డిమాండ్ చేసి ఓ పంచాయతీ కార్యదర్శి అడ్డంగా దొరికిపోయాడు. రేకుల ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఓ విశ్రాంత సైనికుడి నుంచి 90వేలు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులు చిక్కాడు. కరీంనగరంలోని ఆర్టీసీ వర్క్షా�
కొండాపూర్, ఆగస్టు 26: విద్యుత్తు మీటర్ కనెక్షన్ కోసం రూ.15 వేలు లంచం తీసుకొంటూ ఓ లైన్మెన్ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కొండాపూర్ సబ్స్టేషన్ పరిధిలో చోటుచేసుకొన్నది. శ్రీరామ్�
మెడికల్ బిల్లులను మంజూరు చేసేందుకు ఓ బాధితుడి నుంచి లంచం తీసుకొంటూ డీఎంఈ ఉద్యోగి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఫయ్యాజ్ తెలిపిన వివరాల ప్రకారం..
హైదరాబాద్ : విద్యుత్ మీటర్లు ఇవ్వడానికి లంచం అడిగిన ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కూకట్పల్లికి చెందిన భాస్కర్ అనే గుత్తేదారు.. 20 విద్యుత్ మీటర్ల కో�
Marikal Tehasildar | వితంతు నుంచి లంచం డిమాండ్ చేసిన ఘటనలో తహసీల్దార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చిన్నచింతకుంట మండలం
Medchal Malkajgiri | మేడిపల్లి ఎస్ఐ యాదగిరి రాజు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ కేసు విషయంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా యాదగిరి రాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు.