నాలా మార్పిడి కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహసీల్దార్ ఇండ్రాల మల్లేశం శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నికేశ్కుమార్ నుంచి కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. అతని నుంచి ట్యాక్స్ రిటర్న్ పత్రాలను సైతం ఆధారాల
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడిన నికేశ్కుమార్ సంతకం ఖరీదు లక్షల రూపాయలు అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతను రోజుకు కనీసం 2 లక్షల రూపాయలు లంచంగా ఇంటికి తీసుకెళ్లాలని టార్గెట్�
నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తూ వందల కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేరూర్ నికేశ్కుమార్ కేసులో నిజాలు నిగ్గుతేల్చాల్సి ఉందని ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టుకు �
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం
విద్యుత్ వైర్లను పాత పోల్ నుంచి కొత్త పోల్కు మార్చేందుకు లంచం డిమాండ్ చేసిన ఘట్కేసర్ ఏఈ, లైన్ ఇన్స్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఘట్కేసర్లో జరిగింది.
ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించినందుకు నెలనెలా ఠంచనుగా వేతనం తీసుకుంటున్నా.. అది చాలదనట్లు ఆమ్యామ్యాలకు మరిగి కొందరు అధికారులు పక్కచూపులు చూస్తున్నారు. పని ఏదైనా సదరు బాధితుల నుంచి రూ.వేలు, లక్�
నిర్మల్ జిల్లా కేంద్రంలోని నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో తోటి ఉద్యోగి నుంచి లంచం తీసుకుంటూ మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి బుధవారం వివరాల�
విద్యుత్తు మీటర్ ఎన్వోసీ కోసం రూ.20 వేలు డిమాండ్ చేసిన పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో మంగళవారం చోటుచేసుకున్నది. ఏసీబీ డ