ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తొలి ప్రమోటర్, గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్జెన్కు గురువారం ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే మా�
రేషన్ బియ్యం పట్టుబడిన కేసులో వ్యాపారిని తొర్రూరు సీఐ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి మండలంలో 2024 అక్టోబర్ 2న రేషన్
నాలా మార్పిడి కోసం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల నాయబ్ తహసీల్దార్ ఇండ్రాల మల్లేశం శనివారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ ఏఈఈ నికేశ్కుమార్ నుంచి కస్టడీ సమయంలో ఏసీబీ అధికారులు కీలక సమాచారాన్ని సేకరించారు. అతని నుంచి ట్యాక్స్ రిటర్న్ పత్రాలను సైతం ఆధారాల
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడిన నికేశ్కుమార్ సంతకం ఖరీదు లక్షల రూపాయలు అని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అతను రోజుకు కనీసం 2 లక్షల రూపాయలు లంచంగా ఇంటికి తీసుకెళ్లాలని టార్గెట్�
నీటిపారుదలశాఖలో ఏఈఈగా పనిచేస్తూ వందల కోట్ల మేర అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న హేరూర్ నికేశ్కుమార్ కేసులో నిజాలు నిగ్గుతేల్చాల్సి ఉందని ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టుకు �
ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం వరకు ఏకకాలంలో మూకుమ్ముడిగా దాడులు నిర్వహించారు. నిర్మ ల్ జిల్లా మార్కెట్ కమిటీ కార్యాలయం ఏవో శ్రీనివాస్ దడువాయి లైసెన్స్ కో సం రూ.7 వేలు లంచం