రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ రేంజర్, బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ వెంచర్ యజమానుల నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది.
లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్ష
ఆదాయాని కి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే స మాచారంతో వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ నివాసంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు శుక్రవ
Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం విద్యుత్తు శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని ఓ పరిశ్రమ నిర్వాహకుడు ఎల్టీ క్య�
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో తొలి ప్రమోటర్, గ్రీన్కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్జెన్కు గురువారం ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటికే మా�
రేషన్ బియ్యం పట్టుబడిన కేసులో వ్యాపారిని తొర్రూరు సీఐ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ జిల్లా దం తాలపల్లి మండలంలో 2024 అక్టోబర్ 2న రేషన్