ఆదిలాబాద్ జిల్లా విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ నిర�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల విద్యుత్తు శాఖ ఏడీ గాజుల శ్యామ్ప్రసాద్ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తంగడపల్లిలోని అక్రిట్ పరిశ్రమలో సోలార్ విద్యుత్తు ప్లా�
నిజామాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేయడంతో అక్క
రోడ్డు నిర్మాణ పనులకు గ్రావెల్ తోలుకునేందుకు ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.30 వేలు లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ రేంజర్, బీట్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ఓ వెంచర్ యజమానుల నుంచి రెండు లక్షలు లంచం తీసుకుంటూ జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకున్నది.
లంచం తీసుకుంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక ఆర్ఐ ఏసీబీకి చిక్కాడు. అప్పనపల్లికి చెందిన కుంబం రాజిరెడ్డి రెండు నెలల కిందట ఆయన మృతిచెందగా.. ఆయన పేరిట ఉన్న భూమి అతడి భార్య సుజాత పేరిట మార్చేందుకు ఆర్ఐ రూ.10 లక్ష
ఆదాయాని కి మించి ఆస్తులు కలిగి ఉన్నాడనే స మాచారంతో వరంగల్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (డీటీసీ) పుప్పాల శ్రీనివాస్ నివాసంతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడులు శుక్రవ
Delhi | ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఫలితాలను ఈసీ ప్రకటించనున్నది. ఎన్నికల ఫలితాలకు ముందు ఢిల్లీలో హైడ్రామా నెలకొన్నది. ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయ�
ట్రాన్స్ఫార్మర్ మంజూరు కోసం విద్యుత్తు శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లోని ఓ పరిశ్రమ నిర్వాహకుడు ఎల్టీ క్య�