గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్మెన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాచలం పట్టణంలో గురువారం చోటు చేసుకుంది.
గ్రావెల్ తరలిస్తున్న లారీని విడిచిపెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన సీఐ, గన్మన్, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం చోటు చేసుకుంది. ఏస�
ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటుండగా ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న సంఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. చిల్పూర్ మండలం వెంకటేశ్వర్రావుపల్లికి చెందిన గబ్బెట యాదగిరి తన ఇంటిని తన ఇద్దరు కొడుకులు ధర్మరాజు, శ�
నిజామాబాద్ రవాణా కార్యాలయం దళారులకు అడ్డాగా మారింది. వారు చెప్పిందే అక్కడి సిబ్బంది పాటించడం పరిపాటిగా మారింది. డబ్బులిచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తూ పనులు చేసి పెడుతున్నారు. ఆర్టీఏ సిబ్బంది సహకారంతో �
ఓ బార్కు సంబంధించి లైసెన్స్ కాపీల జిరాక్స్ కోసం యజమాని నుంచి లంచం డిమాండ్ చేసిన ఎక్సైజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ను ఏసీబీ అధికారులు పట్టుకున్న ఘటన ఖమ్మంలో మంగళవారం చోటు చేసుకుంది.
ఆదిలాబాద్ జిల్లా విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(ఈడబ్ల్యూఐడీసీ) శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జిన్నంవార్ శంకర్ మంగళవారం జిల్లా కేంద్రంలోని బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ నిర�
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల విద్యుత్తు శాఖ ఏడీ గాజుల శ్యామ్ప్రసాద్ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. తంగడపల్లిలోని అక్రిట్ పరిశ్రమలో సోలార్ విద్యుత్తు ప్లా�
నిజామాబాద్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడి కలకలం సృష్టించింది. జిల్లా కేంద్రంలోని కవిత కాంప్లెక్స్లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడులు చేయడంతో అక్క