కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ వద్ద ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టుపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఏ ఒక్క అధికారిపై కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకు
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండ లం గుండూర్కు చెందిన నంబి వెంకటయ్య, అతడి దాయాదు ల మధ్య భూ తగాదా విషయమై కల్వకుర్తి పీఎస్లో కేసు నమోదైంది. స్టేషన్ బెయిల్ కోసం వెంకటయ్యను రెండో ఎస్సై రాంచందర్జీ రూ.1
ఆదాయానికి మించిన ఆస్తు లు కూడబెట్టారనే కేసులో అరెస్టు అయిన కాళేశ్వరం ఈఈ నూనె శ్రీధర్ బ్యాంకు లాకర్లలో రూ.5 కోట్ల నగదు, బంగారం, వెండి, వజ్రాలతో కూడిన ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసి
Formula - E Case | ఆరోపణలు, ఊహాజనిత విచారణలు తప్ప ఎలాంటి ఆధారాలు లేని ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులకు తన వ్యక్తిగత ఫోన్లు, ల్యాప్టాప్ ఇతర డిజిటల్ పరికరాలు కేటీఆర్ ఎందుకు ఇవ్వాలన్న ప్రశ్న సర్వత్రా వ్యక�
ఏసీబీ వలకు మంగళవారం మరో ముగ్గురు అధికారులు చిక్కారు. ఆయా జిల్లాల ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్శాఖలో కొన్నేండ్లుగా ఓ వ్యక్తి తన కారును అద్దెకు తిప్పు�
విద్యార్థులను సక్రమ మార్గంలో భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన డీఈవో వక్ర మార్గంలో పయనిస్తూ విద్యా శాఖకు చెడ్డ పేరు తీసుకొచ్చిన ఘటన ములుగు జిల్లా కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. రీపోస్టింగ్ ఆర్డ�
ఇరిగేషన్ శాఖ సంగారెడ్డి, హైదరాబాద్ చీఫ్ ఇంజినీర్గా, ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న కే ధర్మాను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఆయనను ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ జనరల్కు అటాచ్ చేశారు.
డీఎస్పీ పార్థసారధి ఇంట్లో లభ్యమైన బుల్లెట్ల వ్యవహారంపై హయత్నగర్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డీఎస్పీ తన ఇంట్లో వాటిని ఎందుకు దాచిపెట్టాడు అనే విషయంపై స్పష్టత రావాలంటే ఆయనే నోరు విప్పాల్సి �
సూర్యాపేట డీఎస్పీ కొండం పార్థసారథి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సో దాల్లో కీలకమైన డాక్యుమెంట్లతోపాటు అక్రమంగా దాచిన 90 బుల్లెట్లను స్వాధీనం చేసుకుని హయత్నగర్ పోలీస్స్టేషన్కు అప్పగ
ములుగు జిల్లాపరిషత్ కా ర్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నేరెళ్లపల్లి వెంకటేశ్వ ర్లు అనారోగ్యంతో 2023, 2024 లో మెడికల్ లీవ్ తీసుకున్నాడు.
రైస్మిల్లుకు విద్యుత్తు కనెక్షన్ ఇచ్చేందుకుగానూ లంచం డిమాండ్ చేసిన ఏఈని ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఈ బాలకృష్ణ కథనం మేరకు.. వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం మల్కాపూర్�
రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే వేర్వేరుచోట్ల ఏడుగురు లంచాలు తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కా రు. వారిలో ఆరుగురు ప్రభుత్వ ఉద్యోగులు, ఒకరు టీవీ రిపోర్టర్. భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా ఉండేందుకు ర
భూ వ్యవహారం కేసులో బాధితుల పేర్లు చేర్చకుండా చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసి లంచం తీసుకుంటుండగా సీఐతోపాటు ఓ టీవీ రిపోర్టర్ను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ ఘటన మణుగూరు పోలీస్స్టేషన్లో సోమ�