పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన ఎన్నికల హామీలపై కాషాయ పార్టీ నేత తేజీందర్ సింగ్ బగ్గా నిలదీశారు.
మొహాలీలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయాన్ని గ్రనేడ్ ఢీకొన్న ఘటన నేపధ్యంలో భగవంత్ మాన్ సారధ్యంలోని ఆప్ సర్కార్పై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో భేటీ కాబోతున్నానని కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రకటించారు. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సీఎం మాన్తో భేటీ అవుతానని సిద్దూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక �
తాను అధికారం కోసం రాజకీయాల్లో కొనసాగడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేవలం భారత మాత కోసమే రాజకీయాల్లో వున్నానన్నారు. తాను రాజకీయాలను కెరీర్గా మార్చుకోవడం �
బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి తజిందర్ బగ్గా అరెస్ట్పై రాజకీయ దుమారం రేగుతోంది. బగ్గాను శుక్రవారం 50 మంది పంజాబ్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి పంజాబ్కు తరలిస్తుండగా, హర్యానాలోని కురుక్షేత్రలో ఢిల్ల�
హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన క్షేత్రస్ధాయి నేతలను తమ పార్టీలోకి రప్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శనివారం పేర్కొంది.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్పై కాంగ్రెస్ నేత సిద్దూ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనో రబ్బర్ స్టాంప్ సీఎం అంటూ విరుచుకుపడ్డారు. అసలు పాలన అంతా ఢిల్లీ నుంచే సాగుతోందని, కేజ్రీవాలే నడిపిస్తున్నారని ఆయ
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పంజాబ్లో ప్రభుత్వాన్ని నెలకోల్పామని, ఇక తమ దృష్టి అంతా కర్నాటకపైనే వుంచుతామని ప్రకటించారు. కర్నాటకలో కూడా ఆప్ ప
దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రధాని మోదీకి సవాల్ విసరగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ చనిపోయిన గ�
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ పావులు కదుపుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో ఏ మాత్రం పట్టు లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
చండీఘడ్: పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవల రాజ్యసభ ఎంపీగా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఇవాళ టర్బనేటర్ హర్భజన్ ఓ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభ సభ్యు