ఎక్సైజ్ పాలసీ స్కాంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు
విస్తృత ధర్మాసనం తిరిగి సమీక్షించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును తప్పుపట్టిన 17 పార్టీలు ‘పీఎంఎల్ఏ’ లోపాలను చూడకుండానే ఆదేశాలు కోర్టు సమర్థనతో కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు బలం చేకూరినట్ల�
Vice Presidential Election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం ప్రకటించారు. పార్టీ జాతీయ కన్వీనర్
Gujarat Elections | ఈ ఏడాది చివరలో గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రంలో పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఇందులో భాగంగా పది మం�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి ప్రధాని నరేంద్ర మోదీ భయపడుతున్నారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆప్ తరపున ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫ
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇవ్వనున్నట్లు ఆమ్ ఆర్మీ పార్టీ ప్రకటించింది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ ప్రకటన చేశార